+91 95819 05907

ఓటు వేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.

– దేశంలో విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి

– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

నేటి గద్దర్, మే 13, ములుగు :

దేశంలో విద్వేష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయని రాజ్యాంగం కల్పిం చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకో వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. సీతక్క స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఉద్దేశపూరితమైనటువంటి రాజకీయాలు యువత మీద తీవ్ర ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఐక్యం చేసేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జూడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగించాలని స్పష్టం చేశారు. పేదలకు సాయం చేయలేని మూఢత్వంలో కొందరు ఉన్నారని, అది సరికాదని వెల్లడించారు. దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే వారు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ నెహ్రూ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని, వందలాది ఉద్యోగాలు సృష్టించారని కానీ ప్రస్తుతం ఆ సంస్థలన్నీ అమ్మబడుతున్నాయని సీతక్క విమ ర్శించారు. ప్రధాని అంబానీల కోసం దేశాన్ని తాకట్టు పెడుతు న్న వారిని ప్రజలు విస్మరించాలని కోరారు. రాజకీయాల్లో మాత్రమే విద్వేషాలు ఉంటాయని మిగతా సమయంలో సోదర భావంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 6: అశ్వారావుపేట మున్సిపాలిటీ

Read More »

అశ్వారావుపేట గడ్డపై గులాబీ జెండా రెపరెప.. కాంగ్రెస్ ‘గడీల’ పాలనకు కాలం చెల్లింది!

​బెదిరింపులకు భయపడం.. 13వ వార్డులో సంకుల స్వరూప గెలుపు ఏకపక్షమే: బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ గర్జన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 06: భద్రాద్రి కొత్తగూడెం

Read More »

అశ్వారావుపేటలో గులాబీ దండు ‘గర్జన’.. 14వ వార్డులో భుక్య ఉదయజ్యోతి గెలుపే లక్ష్యం!

​అమలుకాని హామీలిచ్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పండి: జిల్లా బీఆర్ఎస్ నేత సోయం వీరభద్రం పిలుపు నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి 6: అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా

Read More »

గుండాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఓ ఎస్ డి, ఎన్,నరేందర్

** *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల పోలీస్ స్టేషన్ ను కొత్తగూడెం ఓ ఎస్ డి ఎన్, నరేందర్ సందర్శించారు. సందర్శించిన ఆయన స్టేషన్ పరిసరాలు, రికార్డులు, మల్కన, స్టేషన్ డైరీ, స్టేషన్లోని

Read More »

సింథటిక్ ట్రాక్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలన.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో 8 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్

Read More »

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: నగరపాలక సంస్థ సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే

Read More »

 Don't Miss this News !