నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుండి కొచ్చిన్ వెళ్ళవలసిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం కారణంగా దాదాపు గంట నుండి టేకాఫ్ కాకుండా రన్ వే ఫై నిలిచిపోయింది .ప్రయాణికుల్లో రెవిన్యూ శాఖామాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నట్లు సమాచారం .
Post Views: 459