+91 95819 05907

Happy Birthday Jr NTR

ఘనంగా Jr. NTR పుట్టినరోజు వేడుకలు

– అనాధ ఆశ్రమంలో నిత్యవసర వస్తువులు పంపిణీ

నేటి గదర్, మే 20, ప్రత్యేక ప్రతినిధి :

Young Tiger jr.NTR పుట్టినరోజు వేడుకలను అనంతపూర్ జిల్లా నార్పల మండలంలోని Jr. ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. తమ అభిమానం హీరో పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి ధ్యాన మండలి బాలబాలికల అనాధ ఆశ్రమంలోని పిల్లలకు కావాల్సిన నిత్యవసర వస్తువులు, స్వీట్స్ అందజేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసన ప్రత్యేక కేకును వారి అభిమానులు కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంలో ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ… జూనియర్ ఎన్టీఆర్ అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఎన్టీఆర్ సినిమాలను గ్లోబల్ రేంజ్కి తీసుకువెళ్లి గ్లోబల్ స్టార్ అయ్యారని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు సినీ రంగంలో ఇంకా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటూ, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు సాయి, నరసింహ, హర్ష, ఇస్మాయిల్, రాఘవ, శ్రీధర్, ఖాసీం, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

 Don't Miss this News !