+91 95819 05907

యుద్ధం ఇంకా మిగిలే ఉంది.565 కేసులు ఉన్న తీన్మార్ మల్లన్న కావాలా? బిట్స్ పిలాని విద్యావంతుడు కావాలా?Dr RSP

★ యూట్యూబ్ ఛానల్ ను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ కి పాల్పడిన Congrees పార్టీ Mlc అభ్యర్థి మల్లన్న

★ రైతుబంధు పడలేదని అడిగినందుకు రైతులను చెప్పుతో కొడతా అన్న మల్లన్న

★ నిరుద్యోగులకు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?

★ నిరుద్యోగ భృతి ఏది?

★ మెగా డీఎస్సీ ఏది?
★ ఉద్యోగస్తులకు పెంచిన డిఎ ఎంత?
★ అక్రమాల పుట్ట తీన్మార్ మల్లన్న
★ 70 రోజులు చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవించిన విషయం వాస్తవం కాదా?

★ సౌమ్యుడు, రైతు బిడ్డ, వివాద రహితుడు , సామాజిక సేవలో దిట్ట నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి

★ రూ కోట్ల వార్షిక వేతనాన్ని వదులుకొని అగ్రరాజ్యం నుండి ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి

★ ఆశయం కావాలా? అహంకారం కావాలా?

★ తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేది ఈ యుద్ధం

★ బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు లు ఒక ఒక గ్రాడ్యుయేట్ ఓటర్ ని 9సార్లు కలవాలి

★ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

565 కేసులు ఉన్న తీన్మార్ మల్లన్న కావాలా? Bits Pilani విద్యావంతుడు కావాలా? తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులు మేధావులు, ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలని BRS రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయం కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆ పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సబండ వర్గాలను భయభ్రాంతులకు గురిచేసి ఏ విధంగా డబ్బులు దండుకున్నాడో వివరిస్తూ… ఆరు నెలల కాంగ్రెస్ పాలనను సైతం దుయ్యబట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగం సభికులను ఆలోచింపజేసింది. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిన ప్రతిసారి నిరుద్యోగుల నుండి భారీ స్పందన లభించింది . తెలంగాణ రాష్ట్రం తన ఉనికి కోసం మరో యుద్ధం ప్రారంభించిందని… తెలంగాణ శ్రేణులు ఈ యుద్ధంలో పాల్గొని బీ ఆర్ ఎస్ కి మద్దతు తెలపాలన్నారు.యూట్యూబ్ ఛానల్ ను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ కి పాల్పడిన Congrees పార్టీ Mlc అభ్యర్థి మల్లన్న
రైతుబంధు పడలేదని అడిగినందుకు రైతులను చెప్పుతో కొడతా అన్న విషయం యావత్ తెలంగాణ సమాజం రైతన్నలు మరవకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏది? మెగా డీఎస్సీ ఏది? ఉద్యోగస్తులకు పెంచిన డిఎ ఎంత? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్రమాల పుట్ట తీన్మార్ మల్లన్న. 70 రోజులు చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవించిన విషయం వాస్తవం కాదా? అన్నారు. వాస్తవాలను ప్రచారం చేయడం … ముఖ్యంగా తెలంగాణ మహాత్ముడు కెసిఆర్ కుటుంబాన్ని అభాసుపాలు చేయడమే లక్ష్యంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పబ్బం గడిపాడే తప్ప… ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. సౌమ్యుడు, రైతు బిడ్డ, వివాద రహితుడు , సామాజిక సేవలో దిట్ట నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. రూ కోట్ల వార్షిక వేతనాన్ని వదులుకొని అగ్రరాజ్యం నుండి ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి అని అన్నారు. ఆశయం కావాలా? అహంకారం కావాలా?. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేది ఈ యుద్ధం. బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు లు ఒక గ్రాడ్యుయేట్ ఓటర్ ని 9సార్లు కలవాలి అని సూచించారు. రాకేష్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !