+91 95819 05907

సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి రాజీవ్ గాంధీ

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి

నేటి గదర్, మే 21, భద్రాద్రి కొత్తగూడెం / బూర్గంపాడు :

దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండలం అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం దుగ్గెంపూడి మాట్లాడుతూ… అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత రాజీవ్ గాంధీ కి చెందుతుందన్నారు. దేశంలో బీదరికాన్ని పారదోలిన నాయకుడని, భారతదేశం సాంకేతిక విప్లవానికి ఆధ్యులు నవభారత నిర్మాణ సారధి రాజీవ్ అని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలను భారతదేశానికి పరిచయం చేసిన భవిష్యత్తుకు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ను భారతదేశానికి తీసుకువచ్చి దేశ అభివృద్ధికి బాటలు వేసిన అపర మేధావి అని, భావితరాలకు పూజ్యులు అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయిన దేశం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన త్యాగధనులు భారతరత్న దివంగత నేత భారతదేశ మాజీ ప్రధాని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మాజీ సొసైటీ చైర్మన్ పోతురెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మైముద్ ఖాన్, పినపాక నియోజకవర్గం యూత్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగువ రమేష్, కాంగ్రెస్ నాయకులు పూలపల్లి సుధాకర్ రెడ్డి, బూర్గంపాడు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !