+91 95819 05907

ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు నియమించాలి.

— సీడాం రాజు జిల్లా ఉపాధ్యక్షులు

— ఆదివాసి సంక్షేమ సేన

నేటిగద్దర్ న్యూస్, అదిలాబాద్: అదిలాబాద్ అంటే నే అడవుల ఆదివాసుల ఉన్న జిల్లా ఇక్కడ ఉండే అమాయక జనాలను ఆసరాగా చేసి కొంత మంది గిరిజనేతరులు రాజకీయ పార్టీలని ప్రభుతావాల్ని తప్పు దోవ పట్టించేలా చేసే కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలు నివాసం ఉండే ఆదివాసి గిరిజనులకు తీవ్ర అన్యాం జరగుతుంది సిడాం రాజు జిల్లా ఉపాధ్యక్షులు ఆదివాసి సంక్షేమ సేన అన్నారు మంగళవారం అదిలాబాద్ జిల్లా కేంద్రం ఆదివాసుల ప్రత్యేకంగ నిర్వహించిన సమావేశం మాట్లాడారు.ఆదివాసి గిరిజన మండల అయిన నార్నూర్,ఇంద్రవెల్లి తదితర మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఆదివాసి ప్రజలకే ఇవ్వాల్ని ఆయన కాంగ్రెస్ పార్టీ నీ డిమాండ్ చేసినారు.ఇక్కడి 1/70మరియు పెసా చట్టని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు.ఆదివాసి ప్రాంతం పై ఇతరుల
పెత్తనం సహించేది లేదు గోండు వీరుడు కొమురం భీం పుట్టిన గిరిజన ఇలాకా ఇది.ఇప్పటి కే మా ఆదివాసి ప్రజల అభివృధికి ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపించారు.వెంటనే మా డిమాండ్ పరిష్కారం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ సంకరించాలి వెంటనే ఆదివాసులకు అద్యక్షులుగా నియమించాలి సూచించారు లేని రాబోయే స్థానిక ఎన్నికలో మ సత్తా చూపెడతాం అని హెచ్చరించారు కార్యక్రమ లో వారి వెంట నాయకులు అర్క బొజ్జూ సోనేరావ్ జంగు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !