+91 95819 05907

ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు నియమించాలి.

— సీడాం రాజు జిల్లా ఉపాధ్యక్షులు

— ఆదివాసి సంక్షేమ సేన

నేటిగద్దర్ న్యూస్, అదిలాబాద్: అదిలాబాద్ అంటే నే అడవుల ఆదివాసుల ఉన్న జిల్లా ఇక్కడ ఉండే అమాయక జనాలను ఆసరాగా చేసి కొంత మంది గిరిజనేతరులు రాజకీయ పార్టీలని ప్రభుతావాల్ని తప్పు దోవ పట్టించేలా చేసే కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలు నివాసం ఉండే ఆదివాసి గిరిజనులకు తీవ్ర అన్యాం జరగుతుంది సిడాం రాజు జిల్లా ఉపాధ్యక్షులు ఆదివాసి సంక్షేమ సేన అన్నారు మంగళవారం అదిలాబాద్ జిల్లా కేంద్రం ఆదివాసుల ప్రత్యేకంగ నిర్వహించిన సమావేశం మాట్లాడారు.ఆదివాసి గిరిజన మండల అయిన నార్నూర్,ఇంద్రవెల్లి తదితర మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఆదివాసి ప్రజలకే ఇవ్వాల్ని ఆయన కాంగ్రెస్ పార్టీ నీ డిమాండ్ చేసినారు.ఇక్కడి 1/70మరియు పెసా చట్టని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు.ఆదివాసి ప్రాంతం పై ఇతరుల
పెత్తనం సహించేది లేదు గోండు వీరుడు కొమురం భీం పుట్టిన గిరిజన ఇలాకా ఇది.ఇప్పటి కే మా ఆదివాసి ప్రజల అభివృధికి ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపించారు.వెంటనే మా డిమాండ్ పరిష్కారం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ సంకరించాలి వెంటనే ఆదివాసులకు అద్యక్షులుగా నియమించాలి సూచించారు లేని రాబోయే స్థానిక ఎన్నికలో మ సత్తా చూపెడతాం అని హెచ్చరించారు కార్యక్రమ లో వారి వెంట నాయకులు అర్క బొజ్జూ సోనేరావ్ జంగు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !