+91 95819 05907

ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు నియమించాలి.

— సీడాం రాజు జిల్లా ఉపాధ్యక్షులు

— ఆదివాసి సంక్షేమ సేన

నేటిగద్దర్ న్యూస్, అదిలాబాద్: అదిలాబాద్ అంటే నే అడవుల ఆదివాసుల ఉన్న జిల్లా ఇక్కడ ఉండే అమాయక జనాలను ఆసరాగా చేసి కొంత మంది గిరిజనేతరులు రాజకీయ పార్టీలని ప్రభుతావాల్ని తప్పు దోవ పట్టించేలా చేసే కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలు నివాసం ఉండే ఆదివాసి గిరిజనులకు తీవ్ర అన్యాం జరగుతుంది సిడాం రాజు జిల్లా ఉపాధ్యక్షులు ఆదివాసి సంక్షేమ సేన అన్నారు మంగళవారం అదిలాబాద్ జిల్లా కేంద్రం ఆదివాసుల ప్రత్యేకంగ నిర్వహించిన సమావేశం మాట్లాడారు.ఆదివాసి గిరిజన మండల అయిన నార్నూర్,ఇంద్రవెల్లి తదితర మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఆదివాసి ప్రజలకే ఇవ్వాల్ని ఆయన కాంగ్రెస్ పార్టీ నీ డిమాండ్ చేసినారు.ఇక్కడి 1/70మరియు పెసా చట్టని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు.ఆదివాసి ప్రాంతం పై ఇతరుల
పెత్తనం సహించేది లేదు గోండు వీరుడు కొమురం భీం పుట్టిన గిరిజన ఇలాకా ఇది.ఇప్పటి కే మా ఆదివాసి ప్రజల అభివృధికి ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపించారు.వెంటనే మా డిమాండ్ పరిష్కారం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ సంకరించాలి వెంటనే ఆదివాసులకు అద్యక్షులుగా నియమించాలి సూచించారు లేని రాబోయే స్థానిక ఎన్నికలో మ సత్తా చూపెడతాం అని హెచ్చరించారు కార్యక్రమ లో వారి వెంట నాయకులు అర్క బొజ్జూ సోనేరావ్ జంగు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !