+91 95819 05907

నీట్ లో మెరిసిన ప్రకృతి..

నేటి గదర్,జూన్ 6 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

నీట్-2024 పరీక్షా ఫలితాల్లో కూసుమంచి మండల కేంద్రానికి చెందిన వడ్లమూడి ప్రకృతి ప్రతిభను చాటింది. జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించింది. మొత్తంగా 720 మార్కులకు గాను 651 (98.75శాతం) వచ్చాయి. కూసుమంచి ఉన్నత పాఠశాలలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ వడ్లమూడి వెంకటేశ్వర్లు, లోక్య తండాలో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్న చావా స్వరూల ల కూతురు ప్రకృతి చిన్నతనం నుంచే చదువులో ప్రతిభను కనబరిచేది. పాఠశాల విద్య ఆరు నుంచి పదో తరగతి వరకు పాలేరు నవోదయ పాఠశాలలో కొనసాగింది. జన విజ్ఞాన వేదిక నిర్వహించిన పోటీ పరీక్షలలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆటల్లోకూడా ప్రతిభ చాటింది. కబడ్డీలో క్టస్టర్, జాతీయ స్థాయిలో పాల్గొని బహుమతులు అందుకుంది. ఎన్ సీసీ లో రాణించి అవార్డు అందుకుంది. హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ బైపీసీ పూర్తిచేసింది. బైపీసీలో కూడా అత్యధిక మార్కులు సాధించింది. ప్రకృతిని ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, ఎంఈవో రామాచారి, మండల నోడల్ అధికారి రాయల వీరస్వామి,ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

 Don't Miss this News !