+91 95819 05907

B.Ed ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన గిరిజన కళాశాల విద్యార్థులు

– ITDA PO ప్రతీక జైన్

నేటి గదర్, జూన్ 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:

2022-24 విద్యా సంవత్సరానికి గాను కాకతీయ యూనివర్సిటీ ప్రకటించిన బీఈడీ ఫైనల్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో గిరిజన బీఈడీ కళాశాల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో చివరి సెమిస్టర్ పరీక్షలకు 94 మంది విద్యార్థులు హాజరయ్యారని, వారిలో అందరూ విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారని ఆయన అన్నారు. అందులో 7.79 CGPA తో కొప్పు మౌనిక ప్రథమ స్థానంలో, 7.76 CGPA తో వాంకు డోత్ సంతోష్ కుమార్ ద్వితీయ స్థానంలో, 7.68 CGPA పునేమ్ తనుజ ద్వితీయ స్థానం సాధించారని పిఓ వెల్లడించారు. యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషిచేసిన కళాశాల ప్రిన్సిపాల్ వీరు నాయక్ ను, అధ్యాపకులను, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ తో పాటు ఐ టి డి ఓ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక జైన్ అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !