+91 95819 05907

టి.టిడిపి విజయోత్సవ సంబురాలు

వైసీపీ దుర్మార్గపు పాలనకు స్వస్తి పలికిన ప్రజలు…

ఏపీలో నేటి నుంచి ప్రజా సుపరిపాలన ప్రారంభం…

మణుగూరు మండల టిడిపిలో నూతన ఉత్సాహం…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 12:
నైనారపు నాగేశ్వరరావు ✍️

మణుగూరు మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి వాసిరెడ్డి చలపతిరావు అధ్వర్యంలో ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం స్వీట్స్ తినిపించుకొని,అనాధ వృద్ధ ఆశ్రమంలో భోజనాలు పంపిణీ చేసి అంబేద్కర్ కూడలి వద్ద బాణసంచా కాల్చి,ఆట పాటలతో సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల సాకారానికి శుభ సూచకం అన్నారు.వైసీపీ దుర్మార్గపు పాలనకు స్వస్తి పలికిన ప్రజలకు ఈ రోజు నుంచి అన్నీ మంచి రోజులే అని చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని కోరారు.ఏపీలో టీడీపీ గెలుపుతో అదే ఉత్సాహంతో తెలంగాణ టీడీపీలో కూడా నూతన ఉత్సాహంలో క్యాడర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి టిడిపి శ్రేణులు సిద్ధంగా ఉన్నారని మండలంలో కూడా టిడిపి బలోపేతానికై ప్రత్యేక ప్రణాళిక తో కార్యాచరణ సిద్ధం చేశామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బచ్చల భారతి మండల అధ్యక్షుడు దొడ్డి కృష్ణ , నాయకులు యార్లగడ్డ రాజా, పూర్ణ, మానుకొండ ఉమాకర్, మానుకొండ రఘురాం,చిర్ర రవికుమార్,చావా రామారావు, బచ్చల సుమేష్,అబ్దుల్ నబీ, మద్దెల భద్రయ్య,కే సత్యనారాయణ,వెంకటేశ్వర్లు, హరికృష్ణ,సైదులు,వెంకట్రావు, నరసింహారావు,ఈలియకత్, మల్లికార్జున్,ఎన్ వి ఆర్ చౌదరి, మహిళా నేతలు ఖముర్నిషా బేగం,చావా శ్రీదేవి,రమ, విజయలక్ష్మి కార్యాలయం ఇన్చార్జ్ మల్లయ్య, లక్ష్మీనారాయణ,టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !