+91 95819 05907

ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో నష్టపోయిన ప్రతి వ్యాపారస్తునికి ప్రభుత్వం రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలి

★ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డ్రైనేజీ ఇప్పుడు ఎందుకు గుర్తు కు వచ్చినట్లు?
★వర్షాకాలంలో ప్రజలకు కష్టాలు ఉంటాయని తెలిసి ఎందుకు కూలగొట్టారు?

★అధికారుల అనాలోచిత నిర్ణయం…చిరు వ్యాపారులకు ప్రాణ సంకటం
★వ్యాపారాలు లేక షాప్ ల కిరాయిలు చెల్లించలేక దుకాణాలు ఖాళీ చేస్తున్న చిరు వ్యాపారులు
★బ్లీచింగ్ కి డబ్బులు లేవు. ఐనా ఆ పనులు ప్రారంభం
★డ్రైనేజీ ని వద్దని అధికారులను బ్రతిమలాడిన బెదిరింపు లకు దిగారు.
★ఏజెన్సీ లో ఇల్లు ఎట్లా కట్టారు?అని అన్నది ఎవరు
★నిధుల ఖర్చు ల పై అనుమానం

★ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో నత్తనడకన నడుస్తున్న డ్రైనేజీ పనుల పరిశీలన
★ ఇక్కడి చిరు వ్యాపారస్తులకు జరిగిన అన్యాయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం
★మూత పడిన షాపులకు అధికారులు పరిహారం చెల్లించాలి
★ఇంత పెద్ద వర్క్ టెండర్ లేకుండా అధికారులు ఎలా చేపడతారు?
ఆదివాసీ జిల్లా నాయకులు, సామాజిక కార్యకర్త ఇర్ప రవి ,పాయం ప్రవీణ్ ,మట్టపలి సాగర్ యాదవ్

నేటి గదర్ న్యూస్, మణుగూరు: పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో చిరు వ్యాపారుల పొట్ట కొట్టే విధంగా మండల పంచాయతీ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయం పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని మణుగూరు కి చెందిన ఇర్ప రవి ,పాయం ప్రవీణ్ ,మట్టపల్లి సాగర్ యాదవ్ లు అన్నారు.ఒక వైపు గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల కొరకు కనీసం బ్లీచింగ్ జల్లడానికి డబ్బులు లేక పంచాయతీ లు ఇబ్బంది పడుతుంటే…ఉన్న ప్రాయంగా డ్రైనేజీ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం పై అనుమానం ఉందన్నారు. ఈ అధికారుల మూలంగా చిరు వ్యాపారులు, ప్రజలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న. ఇందులో అవినీతి జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని… జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయనున్నానని తెలపడం జరుగుతుంది

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !