+91 95819 05907

బోనకల్ ట్రాక్టర్ బోల్తా క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా.కోట రాంబాబు

నేటి గద్దర్ న్యూస్ ✍️.చింతకాని ప్రతినిధి పిచ్చయ్య
ఈరోజు ఉదయం జరిగిన ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి *పొంగులేటి శ్రీనివాసరెడ్డి*, ఖమ్మం పార్లమెంటు సభ్యులు *రామసహాయం రఘురాం రెడ్డి* సూచనల మేరకు ఖమ్మం లోని ప్రభుత్వ హాస్పిటల్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా.కోట రాంబాబుTAC సభ్యులు ఉమ్మినేని కృష్ణతో కలిసి పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరినీ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్తితి వివరాలు తెలుసుకొని రిపోర్ట్ అన్ని పరిశీలించి సంబంధిత వైద్యులతో మరియు హాస్పిటల్ సూపర్న్డింట్ తో చరవాణిలో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి అని కోరారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి మృతుల కుటుంబాలకు మరియు గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటది అని వారు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !