+91 95819 05907

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను ఘనంగా సన్మానించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కేటీఆర్

◆పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ శేరి.సుభాష్ రెడ్డి

మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి జనవరి 31.

శుక్రవారం నాడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఇటీవల పదవి కాలం ముగిసిన మెదక్ మున్సిపల్ చైర్మన్లను, వైస్ చైర్మన్ లను అనగా
మెదక్ తాజా మాజీ వైస్ చైర్మన్, మల్లికార్జున్ గౌడ్, రామాయంపేట తాజా మాజీ చైర్మన్ పల్లె. జితేందర్ గౌడ్,తూప్రాన్ రవీందర్ గౌడ్, నర్సాపూర్ అశోక్ గౌడ్ లను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే శ్రీ. కేటీఆర్, శాలువాతో మెమొంటోను అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ గత పది ఏళ్లలో మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ప్రజల ప్రక్షణ పోరాడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని రాబోయే స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జైడా ఎగరడం ఖాయమని అన్నారు. 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా ఎంతోగాను అభివృద్ధి చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకు అందేలా చేస్తామన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !