+91 95819 05907

కబ్జా కి గురవుతున్న ప్రభుత్వ భూములు. రెవిన్యూ అధికారుల నిద్రమత్తు :AVSP

★1/70 చట్టానికి వ్యతిరేకంగా కబ్జా కి గురవుతున్న ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ భూములను కాపాడండి

★ అక్రమార్కులపై చర్యలు తీసుకోండి

★ఏవీఎస్పీ డిమాండ్

నేటి గదర్ న్యూస్,దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారని ఏవీఎస్పీ ఆరోపించింది.ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర దుమ్మగూడెం మండల తాసిల్దార్ ఆఫీస్ లో మాట్లాడుతూ …
1/70 చట్టానికి వ్యతిరేకంగా కబ్జా కి గురవుతున్న ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏవీఎస్పీ డిమాండ్ చేసింది. 1/70 చట్టానికి వ్యతిరేకంగా ములకపాడు పంచాయతీ పరిధిలో లక్ష్మీ నాగారం పంచాయతీ పరిధిలో కొందరి గిరిజనేతర్ల కబ్జాకి ప్రభుత్వ భూములు ప్రభుత్వ స్థలాలు అక్రమణానికి గురవుతున్నాయని వాటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకొని ఎ ల్ టి ఆర్ కేసులు నమోదు చేయాలని మండలంలో జాతీయ రహదారి పరిధిలో ఉన్నటువంటి వివిధ పంచాయతీ లలో అనార్హుల అక్రమనకు గురైన ప్రభుత్వ స్థలాలను భూములను ప్రభుత్వం అధినంలోకి తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ చట్టాలను కాపాడే దిశగా మండల అధికారులు శ్రద్ధ చూపాలని అనుమతులు లేని వ్యాపారాలు కూడా కొందరు అనర్హులు సాగిస్తున్నారని అదేవిధంగా బహుళ అంతస్తులు కడుతున్న వాటిపై చూసి చూడనట్టు అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు . అట్టి అక్రమాలపై చర్యలు తీసుకుని ఎడల ఉన్నత అధికారులను ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో నాయకులు పూనం రామ్మూర్తి తెల్లం నారాయణ కోటి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

అడవులు సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత -ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని

అడవులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిదని ప్రతి పౌరుడు బాధ్యతగా అడవులను కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని కోరారు. బుధవారం పినపాక మండలం, కరక గూడెం మండలంలోని పలు ఆదివాసి గ్రామాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో

Read More »

 Don't Miss this News !