+91 95819 05907

పామాయిల్ చెట్టు మీద నుంచి జారీ పడి చనిపోయిన పామాయిల్ కూలి

◆పామాయిల్ చెట్టు మీద నుంచి జారీ పడి చనిపోయిన పామాయిల్ కూలి
◆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి

◆గెలలు కోసే కూలీలకు చట్టబద్రత కల్పించాలి
నేటి గదర్ న్యూస్,ములకలపల్లి ప్రతినిధి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమేదార్ బంజర్ గ్రామంలో పామాయిల్ తోటలో కూలి పనికి వెళ్లి చెట్టు మీద నుంచి జారిపడి చనిపోయిన మోడీయం రాంబాబు మృతదేహానికి తంబళ్ల రవి నివాళులర్పించారు,వారు మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు పదివేల మందికి పైనే పామాయిల్ గెలలు కూలీలు ఉన్నారని,గెలలు కోసే కూలీలు చాలా మంది చెట్లు మీద నుంచి పడి చనిపోవడం మరియు తీవ్ర గాయాలు(కాళ్లు, చేతులు విరిగి)ఆర్థిక ఊబిలో కురక పోతు ఉన్నారని,అశ్వరావుపేట నియోజకవర్గంలో రెండు పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్న కూడా గెలలు కోసే కూలిలకు ప్రభుత్వం తరఫునుంచి ఏలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం…?ప్రభుత్వం తరఫు నుంచి కార్మికులకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరమని,ఈరోజు మరణించిన మోడీయం రాంబాబు కి ఇద్దరు పిల్లలు ఇటీవలె తల్లి మరణించినది వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !