+91 95819 05907

రామాయంపేటలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నాయకులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 1:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాల్గవ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాపు యాదగిరితో పాటు పలువురు కౌన్సిలర్లు శనివారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీని గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీలో తాము ఉండి గెలిచి తాము పట్టణ అభివృద్ధి చేయలేదని తెలిపారు.అదేవిధంగా తాను 2019 నుండి వ్యక్తిగతంగా సొంత నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వెజ్ నాన్ వెజ్,వైకుంఠధామం,సీసీ రోడ్ల పనులు చేయడం జరిగిందన్నారు.అలాగే మున్సిపాలిటీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు డ్రైనేజి లాంటి అభివృద్ధి పనులు చేయడానికి తాము చేరుతున్నట్లు తెలిపారు.అనంతరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాపు యాదగిరి మాట్లాడుతూ 2021 నుండి రామాయంపేట మున్సిపాలిటీ ప్రాంతం అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందన్నారు.రామాయంపేట డివిజన్ ఇప్పటి వరకు పూర్తి కాలేదని కేవలం గెజిట్ మాత్రమే ఇచ్చారని తెలిపారు.మున్సిపాలిటీ పట్టణం అభివృద్దే ధ్యేయంగా తాము బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు పేర్కొన్నారు.మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు,మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో తాము కాంగ్రెస్ పార్టీకి తమ వంతు శాయశక్తుల పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !