+91 95819 05907

కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల 4 కోడ్స్ ను రద్దు చేయాలి

*కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల 4 కోడ్లో ను రద్దు చేయాలి- ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్ డిమాండ్*

*హనుమకొండ జిల్లా*
*04 ఫిబ్రవరి 2025*

దేశ కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి తెచ్చుకున్న చట్టాలు ఈనాటికి కేంద్ర బిజెపి ప్రభుత్వం 4 కోడలుగా తీసుకువచ్చి వాటిని అమలుపరిచే విధంగా ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయడానికి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టింది దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ తెలంగాణ మొత్తం కార్మికులు రేపు అనగా ఫిబ్రవరి 5వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.. ఇందులో భాగంగా కార్మికులు సమ్మె చేసే హక్కు కోల్పోవడం కార్మికులు జీతాలు పెంచమని హక్కును కోల్పోతాయి పారిశ్రామికులకు బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ కేంద్రం ఈ చట్టాలు తెచ్చింది కార్మికులు మరియు ఉద్యోగులకు 8 గంటల నుండి మళ్లీ 12 గంటలు పని చేసే విధంగా కార్మికులు ఏజమాన్యం ఒత్తిడి ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు కార్మికులను తమ విధులను చల్లి తీసేసే యజమాన్యంకి అవకాశం ఉంటుంది సంఘాలు కూడా నిర్మాణానికి రాకుండా ఇవి కేంద్రం కేవలం పని చేసే విధంగానే రోజు వారి కూలీలాగా ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది. రైతులకు తమ యొక్క భూములలో ఉన్నటువంటి హక్కును కూడా కోల్పోయి జాతీయ రహదారులైతే మీరు ట్రాక్లైతేనేమి జిల్లా మండల కేంద్రాలలో రహదారులైతేనేమి వారు ఇష్టం వచ్చినట్టుగా భూమిని తీసుకోవడం జరుగుతుంది రైతుకు ఎలాంటి భూమిని విలువను బట్టి పరిహారం చెల్లించకుండానే కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి భూములు లాక్కునే విధంగా యొక్క చట్టాలను తీసుకొచ్చింది కాబట్టి, చట్టాలను నిరసిస్తూ కేంద్రం ఈ నాలుగు కోడ్లను రద్దుచేసి రైతు వ్యతిరేక కార్మిక చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకునే వరకు కార్మికులు ,కర్షకులు రైతులు కార్మిక సంఘాలుగా ఏర్పడి రేపు ఢిల్లీని తలెత్తిన విధంగా ఈ యొక్క పోరాటాలు జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.. కావున ఫిబ్రవరి 5 అనగా రేపు జరిగే హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం ఉంటది కావున కార్మికులు సంఘటిత, అసంఘటిత కార్మికులు, రైతులు, ఉపాధి హామీ కార్మికులు , ఆటో కార్మికులు బీడీ కార్మికులు , ఉద్యోగులు ,భవన నిర్మాణ కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, ప్రతి ఒక్క రంగం నుండి దాదాపుగా ఒక 100 మందికి తగ్గకుండా హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు వేల్పుల సారంగపాణి , సహాయ కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, బత్తిని సదానందం, ఆదరి రమేష్, గుంటి రాజేందర్ ,ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !