+91 95819 05907

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసిన… వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి

హైదరాబాద్ అసెంబ్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫేసిలో వారిని కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో దేశంలో ఏ రాష్ట్రం చేయలేని బృహత్కర కార్యక్రమాన్ని బీసీ కుల గణనను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీల పక్ష పార్టీగా బీసీల పక్షాన ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీరు హర్షణీయం అదే విధంగా సమాజంలో వెనకబడిన వర్గం ఎన్నో సంవత్సరాల కల ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు వారి అభ్యున్నతి కొరకు విద్య ఉద్యోగం ఆర్థికంగా మెరుగుపడాలని వారి వాటాను వారి కేటాయించాలని ఇలాంటి బృహత్కర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ సహాచర ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసినాము.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !