+91 95819 05907

ఇసుక అక్రమార్కులపై రెవెన్యూ శాఖ కొరడా… అక్రమ ఇసుక నిల్వల సీజ్

ములకలపల్లి.నేటిగద్దర్ న్యూస్.ఫిబ్రవరి05. మండలంలోని వీకే రామవరం గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామ పరిదిలో అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయన్న విశ్వాసనీయ సమాచారం మేరకు తాహసీల్దార్ ఆదేశాల మేరకు,గిర్థావర్ బాదావత్ భద్రూ వచ్చి హుటా హుటీనా తనిఖీ చేసి పరిశీలించగా అక్రమంగ నిలువ చేసిన 25 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక నిల్వలను గుర్తించి,ఇట్టి విషయాన్ని తహసీల్దార్ తెలియ పరచగా తహసిల్దార్ గుడ్ల పుల్లారావు ఇట్టి అక్రమ ఇసుక నిల్వలు ఉన్న ప్రదేశానికి వచ్చి, ఇట్టి అక్రమ ఇసుకను తహసీల్దార్ సమక్షంలో గిర్థావర్ బాదావత్ బధ్రు సీజ్ చేసి 3 లారీల ద్వారా సాయంత్రం ఐదు గంటల సమయంలో ములకలపల్లి తహసిల్దార్ కార్యాలయానికి తరలించినారు.ఇసుక మాఫియా చేసే అక్రమ ఇసుక రవాణాను మాకు తెలియ చేస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని,ఇకపై అక్రమ రవాణా విషయం పై నిరంతరం దాడులు చేస్తామని,అవసరమైతే వారిపై కేసులు పెట్టటానికి కూడా వెనకాడబొము అని తెలిపారు.ములకలపల్లి.నేటిగద్దర్ న్యూస్.ఫిబ్రవరి05. మండలంలోని వీకే రామవరం గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామ పరిదిలో అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయన్న విశ్వాసనీయ సమాచారం మేరకు తాహసీల్దార్ ఆదేశాల మేరకు,గిర్థావర్ బాదావత్ భద్రూ వచ్చి హుటా హుటీనా తనిఖీ చేసి పరిశీలించగా అక్రమంగ నిలువ చేసిన 25 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక నిల్వలను గుర్తించి,ఇట్టి విషయాన్ని తహసీల్దార్ తెలియ పరచగా తహసిల్దార్ గుడ్ల పుల్లారావు ఇట్టి అక్రమ ఇసుక నిల్వలు ఉన్న ప్రదేశానికి వచ్చి, ఇట్టి అక్రమ ఇసుకను తహసీల్దార్ సమక్షంలో గిర్థావర్ బాదావత్ బధ్రు సీజ్ చేసి 3 లారీల ద్వారా సాయంత్రం ఐదు గంటల సమయంలో ములకలపల్లి తహసిల్దార్ కార్యాలయానికి తరలించినారు.ఇసుక మాఫియా చేసే అక్రమ ఇసుక రవాణాను మాకు తెలియ చేస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని,ఇకపై అక్రమ రవాణా విషయం పై నిరంతరం దాడులు చేస్తామని,అవసరమైతే వారిపై కేసులు పెట్టటానికి కూడా వెనకాడబొము అని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !