+91 95819 05907

1/70 చట్టాన్ని సవరించాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని ప్రకటన చేయడం ఎంతవరకు సరైంది కాదని దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం నేత ముక్తి సత్యం అన్నారు. నాడు దేశంలో బ్రిటిష్ కాలం నుండి ఆదివాసులు చేసిన పోరాట ఫలితమే భారత రాజ్యాంగంలో ఆదివాసి హక్కులను గుర్తిస్తూ 5,6 షెడ్యూలను పొందుపరిచారని అన్నారు. తర్వాత సాగిన అనేక పోరాటాల ఫలితమే 1/70 చట్టం ల్యాండ్ రెగ్యులేటరీ చట్టం, పేసా చట్టం, చేపట్టాయని అన్నారు. ఆదివాసి హక్కులను హరించేందుకే చట్టాలను సవరించాలని ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 12వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏజెన్సీ ప్రాంత బందును జయప్రదం చేయాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసీలకు అన్యాయం చేసే వారిపై ఆదివాసి సమాజం తరఫున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ ఫోరం నాయకులు ఈసం కృష్ణ, మంగయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !