+91 95819 05907

సమస్యల పరిష్కారంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం తగదు: BJP నాయకులు ఆపతి

విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేసిన… BJP నాయకులు ఆపతి వెంకట రామారావు

ఏన్కూర్ :ఏన్కూర్ లో నిర్వహించిన తల్లాడ మండలం ఏన్కూర్ మండలం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో పలు కరెంటు తో రైతాంగ సమస్యలపై పరిష్కారం కొరకు స్థానిక రైతులు అన్నారు గూడెం గ్రామస్తులతో కలసి వినతి పత్రం సమర్పించిన ఆపతి వెంకట రామారావు భాజపా నాయకులు
తల్లాడ ఏన్కూర్ మండలంలో విద్యుత్ వినియోగదారులకు జరుగుతున్న సమస్యల పరిష్కార వేదిక గురించి కనీసం మన మండలంలోని విద్యుత్ అధికారులు కనీసం సూచనప్రాయమైన సమాచారం ఎవరికి ఇవ్వలేదు
తల్లాడ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్నారుగూడెం గ్రామానికి గత 50 సంవత్సరాల క్రితం గ్రామంలో స్తంభాలు వేసి కరెంటు తీగలు తీయడం జరిగినది అవే స్తంభాలపై నేటి వరకు గృహ విద్యుత్తు కోసం సర్వీస్ వైర్లను తీసుకోవడం జరుగుతుంది కాలగమనంలో రోడ్డు అభివృద్ధి చెంది ఎత్తు పెరుగుతూ గృహాల సంఖ్య పెరుగుతూ సర్వీస్ వైర్ రోడ్డుకి అడ్డంగా తీసుకోవడం జరిగినది రవాణా సౌకర్యం లో రైతులు వినియోగించే టాక్టర్ ద్వారా మరియు లారీల ద్వారా రైతుల ధాన్యం తోలుకోవడానికి,స్కూల్ విద్యార్థుల కోసం వచ్చేటటువంటి బస్సులకు నిత్యం ఈ వైర్లు తగులుతూ రోజువారి గా పలు సమస్యలు ఏర్పడుతూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించడం కోసం స్తంభాల ఎత్తు పెంచాలిఎత్తు స్తంభాలు వేయటం రెండు వైపులా స్తంభాలు వేసి సర్వీసు వైర్లను రోడ్డుకి అడ్డంగా లేకుండా చేసి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించనైనది
అన్నారుగూడెం గ్రామానికి పూర్తిస్థాయిస్థాయి లైన్ మెన్ అందుబాటులో ఉంచాలని మరియు రైతుల వ్యవసాయ కలక్షన్లు ట్రాన్స్ఫర్ చేసుకునే విషయంలో ట్రాన్స్ఫర్ ప్రక్రియను సరళతరణం చేయాలని వినతి పత్రంలో పేర్కొనడం జరిగినది ఈ విషయంపై వచ్చిన అధికారులు స్పందించి ప్రజలకు చేరువ అయ్యేఅంశాలను తక్షణమే పరిష్కారం చేస్తామనిహామీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలోభాజపా నాయకులు ఆపది వెంకట రామారావు కట్టా ఖాదర్ బాబా ఎల్లంకి సుధాకర్ గ్రామస్తులు చీకటి వెంకటేశ్వర్లు పలువురు రైతులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !