+91 95819 05907

నా నేతకానిలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం లో ప్రభుత్వం మెడలు వంచి అయిన నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా : Mrps వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ

15లక్షలకు 5ఇచ్చినప్పుడు 30లక్షలకు ఎన్ని ఇవ్వాలి…(11 శాతం)

11 శాతం రాకపోతే ఏ లెక్క ప్రకారం 9 శాతం ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది…

దళిత జనాభాలో మొదటి వరుసలో మదిగలున్నారు … ఆ తర్వాత మాల, నెస్ట్ నేతకానిలున్నారు…

A, b ,c d లుగా ఉన్న దాన్ని a, b, c లుగా మార్చారు… దళితుల జనాభా 4 వ అతిపెద్ద బుగడ జంగ్గలకు అన్యాయం…ఇది కుట్ర బుద్ధి …

రెండు కులాలు కలిస్తే 1లక్ష 65 వెలు… ఇంకో ఒక కులం కలిపితే 2లక్షలు అవుతారు…

B గ్రూప్ లో మహారాష్ట్ర కి సంభందించిన రెండు కులాలు ఉంటాయి…

రిజర్వేషన్ ఫలాలు మాలలే దోచుకుంటున్నారు…

శాసనసభ లో ఎవరైతే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో….మరి నా నేతకని వర్గానికి ప్రత్యెక గుర్తింపు కోరడం లేదు…

మొదటి గ్రూప్ లో 15కులాల్లో 13 కులాలు బలహీన కులాలు…

కమిషన్ ని ప్రభావితం చేసే విధంగా ఉంది…

నా నేతకానిలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం లో ప్రభుత్వం మెడలు వంచి అయిన నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా….

ఈ విషయం లో సబ్ కమిటీ చైర్మన్ నీ కలిసి మా విజ్ఞాపులు, ప్రతిపాదనలు పెడతాము…

అందరి ఆకాంక్షలను గౌరవించే వ్యక్తిగా ముందుకు పోతాను…

నిన్నటి వరకు వర్గీకరణను వ్యతిరేకించే వారే… ఈ రోజు కుట్ర చేస్తున్నారు…

వర్గీకరణను వ్యతిరేకించే ఏ పార్టీకి తెలంగాణ లో మనుగడ ఉండదు…

వర్గీకరణ పోరాటాన్ని అణిచివేసే కుట్ర జరుగుతోంది…..

దాడులు చేసినోళ్ళు , హత్యలు చేసిన వాళ్ళు , మీసాలు మెలేసి నోళ్ళు, వర్గీకరణ కోరితే తొక్కుకుంట పోతం అన్న వాళ్ళు క్షమాపణ చెప్పాలి…

ఏడ పడుకున్నారు దళిత లీడర్స్… మేము చేసే పోరాటం న్యాయం అని సుప్రీం కోర్టు ఒప్పుకుంటే… లీడర్స్ ఎందుకు ఇండ్ల పడుకుంటారు…

ఏది ఏమైనా దళితుల్లో 3వ అతిపెద్ద కులం అయిన నేతకనీలకు అన్యాయం జరగకుండా చూస్తా…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !