+91 95819 05907

స్థానిక సంస్థ ఎన్నికల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించాలి-రవి రాథోడ్ సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్

టేకులపల్లి మండలం లో జరిగిన మీడియా సమావేశం లో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా జడ్పీటీసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించే విదంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలనీ సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ డిమాండ్ చేశారు స్వతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు అవుతున్న గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ విషయం లో అన్యాయం జరుగుతూనే ఉంది అని మండిపడ్డారు తెలంగాణ రాష్టంలో కొత్త జిల్లాలు ఏర్పడి 11 సంవత్సరాలు అవుతున్న రిజర్వేషన్ పక్కడబందిగా అమలు చేయలేదు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు అత్యధికముగా ఉన్న జిల్లాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసి, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు 10 శాతం రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేశి గిరిజన లంబాడి బిడ్డలకు న్యాయం చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !