+91 95819 05907

పొందేం వీరయ్య కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇయ్యాలి:గొడిశాల

*పోడెం వీరన్నకు మంత్రి పదవి ఇవ్వాలి*
— సీఎం, ఏఐసీసీ ఇంచార్జికి విజ్ఞప్తి చేసిన పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు.
——–
*పినపాక 07.03.2025*
——–
పాడె మీదున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణప్రతిష్ట చేసిన ప్రజానేత పోడెం వీరన్న అని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకులు వీరన్న అని కొనియాడారు. పార్టీమారితే పదవులు ఇస్తామని , ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తానని కొందరు బి.ఆర్.ఎస్ నాయకులు ప్రలోభ పెట్టిన , తనపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చిన, నమ్ముకున్న పార్టీనే తల్లిలా భావించి ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్ధంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న నిరాడంభరజీవి అని కొనియాడారు. ఎమ్మెల్యే కోటాలో పోడెం వీరయ్యకు ఎమ్మెల్సీ ఇచ్చి, రాష్ట్ర మంత్రిగా పదవి ఇవ్వాలని కోరారు. జీవితమే పార్టీ, పార్టీనే జీవితంగా జీవిస్తున్న వీరన్నకు తెలంగాణ ప్రభుత్వం లో సమూచిత స్థాన కల్పించి గౌరవించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లకు విజ్ఞప్తి చేసారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !