+91 95819 05907

న్యాక్ ఆధ్వర్యంలో ఎస్టి మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 7:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామద్యోగ్ వికాస్ యోజన 2024 -25 క్రింద ఖాది మరియు గ్రామీణ పారిశ్రామిక కమిషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాము ఎస్టీ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాక్ ఆధ్వర్యంలో ఎస్టి మహిళలకు ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 6 నుండి 25 వరకు 20 మంది మహిళలతో 15 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ శిక్షణకు సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో మహిళలకు భోజన వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ శిక్షణ పూర్తయిన మహిళలకు 3000 రూపాయల స్టయిఫండ్ తో పాటు కుట్టు మిషన్ కిట్టు కూడా అందజేస్తామని తెలిపారు.రాబోయే రోజుల్లో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలు రుణాలు తీసుకోని కుట్టు మిషన్ షాపులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో న్యాక్ ఇన్చార్జి నిజాముద్దీన్,డేమాన్ స్టేటర్ ఐలయ్య,రామకృష్ణ చారి, శిక్షకురాలు భక్తమాల పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !