+91 95819 05907

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుమ్మర మొల్ల ప్రతిభ పురస్కరాలు

ఖమ్మం : గోశాల టేకులపల్లి
కొలిచలం బ్రహ్మయ్య నివాసం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ , కుమ్మర మొల్ల జయంతిని పురస్కరించుకొని కుమ్మర మొల్ల ప్రతిభా పురస్కారాలు “ను కొలిచలం బ్రహ్మయ్య – విజయ సహకారంతో కొలిచలం గీత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది . ఖమ్మం జిల్లా కుమ్మర , శాలివాహన ప్రజాపతి , మహిళల ప్రతిభను గుర్తించి ప్రతిభా పురస్కారాలను అందజేసి సన్మానించడం జరిగింది . మహిళా మణులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకొని మహిళలు మాట్లాడుతూ సృష్టికి మూలం , శక్తికి రూపం , త్యాగానికి ప్రతిరూపం , సహనానికి నిదర్శనం , ప్రేమానురాగాలకు పర్యాయపదం స్త్రీ , స్త్రీ ని గౌరవించబడినప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది . ఆ దేశం బాగుంటుంది . కాబట్టి మహిళా దినోత్సవం ని ఒక పండగ వాతావరణంలా నిర్వహించి మహిళలను గౌరవించాలి అని వారిని వారికి సమాన అవకాశాలను కల్పించాలని మహిళలు మాట్లాడటం జరిగింది . ఈ కార్యక్రమంలో కొలచలం గీత , కొలిచలం విజయ , విలాసాగరం రమాదేవి , రాధ , కవిత , నాగమణి , ఝాన్సీ , రాజేశ్వరి , కల్పన , యశోద , ఉష , విజయలక్ష్మి , స్వరూప , వెంకటలక్ష్మి , అనిత , అనసూర్య , నాగమ్మ , ఉమ , చిట్టెమ్మ , సత్యాప్రియ , సుహాసిని తదితర మహిళలు పాల్గున్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !