+91 95819 05907

కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ విప్లవస్ఫూర్తిని అనుసరిద్దాం.

నేటి గదర్ న్యూస్:

రాయల సుభాష్ చంద్రబోస్ అనుసరించిన విప్లవ స్ఫూర్తిని నేటి తరం విప్లవకారులు అనుసరించినప్పుడే భారత నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవాన్ని ముందుకు తీసుకుపోవచ్చు అని సిపిఐ ఎం ఎల్ ప్రజాపంథా నేతలు బుర్ర వెంకన్న, అజ్మీర బిచ్చ అన్నారు. ఈరోజు కామ్రేడ్ రవన్న 9వ వర్ధంతి సందర్భంగా చండ్ర కృష్ణమూర్తి ఫస్ట్ భవన్ లోఆదివారం రవన్న చిత్రపటానికి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అరుదైన ఆదర్శ కమ్యూనిస్టు, విప్లవ ఆచరనే గీటురాయిగా విప్లవోద్యమాన్ని నడిపి అడవికి,మైదానానికి సుదీర్ఘ విప్లవ బాటసారిగా నిలిచిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) చివరి శ్వాస వరకు విప్లవాన్ని ఆకాంక్షించి అమరత్వం పొందాడని వారు అన్నారు.మితవాదం,అతివాదానికి వ్యతిరేకంగా పోరాడి నిజమైన విప్లవ సూత్రాలను కార్యకర్తలకు బోధించి విప్లవ మాస్టారుగా విప్లవద్యమంలో ప్రయాణించాడని ఈ క్రమంలో ఎన్ని నిర్భందాలు ఎదురైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబ్బరంగా నిలబడ్డాడని వారు అన్నారు. వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ఆశించి ప్రజా ఉద్యమాలను బలంగా నిర్వహించడమే రవన్నకు నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ,జర్పుల సుందర్, సావిత్రి,ఇల్లందు మండల నాయకులు శ్రీరాం కోటయ్య,గాంధీ, బుర్ర రాఘవులు,PYL నాయకులు దేవా, లక్ష్మయ్య, వాంకుడోత్ శంకర్,శాంతారావు, బాలు,ముత్తక్క తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !