+91 95819 05907

సీతారామ ప్రాజెక్టు ద్వారా గిరిజన ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి

★సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు V. C. దొర
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వలన పినపాక,కొత్తగూడెం,ఇల్లందు,
భద్రాచలం నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశపడ్డరు కానీ వారి ఆశ నిర్వీర్యం చేస్తూ,ఏజెన్సీ ప్రాంతానికి చుక్క నీరు కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంత నీళ్ళను తరలిస్తూ ఖమ్మం లోని పొంగులేటి భూములకు,సత్తుపల్లి లోని తుమ్మల భూములకు మరియు మధిర లోని భట్టి భూములకు నీళ్ళను తరలిస్తున్నారు తప్ప మా ఆదివాసి ప్రాంత భూములకు కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంత హక్కుల ను కాపాడవలసిన ఇల్లందు పినపాక భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఆదివాసుల రక్షణ మాట్లాడకపోగా ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు.
కాలువలు తవ్వినా భూమి మనది.కాని ఒక్క బొట్టు నీటి చుక్క ముట్టలేని మన జిల్లా ప్రజల పరిస్థితి.ఇవాళ మంత్రుల ఇలాకాలు అయిన ఖమ్మం. సత్తుపల్లి. మధిర. లకు తరలించడం మన జిల్లా రైతంగాన్ని విస్మరించినట్లే. జిల్లా లొ నలుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉండి ఒక్క బొట్టు నీటి చుక్క వారి నియోజక వర్గాలకు తరలించకపోవడం పెత్తందారి వ్యస్థకు తల ఒగ్గిన రీతి కనిపిస్తుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సంబశివారావు మా జిల్లా కి సీత రామ నీళ్లు ఇవ్వాలి అని మంత్రుల ముందు ఎంతో నిబ్బరంగా డిమాండ్ చేసిన మన మిగతా ఎమ్మెల్యేలు స్పందించకపోవడం మన అణిచివేతకు పునాదులు బలపడ్డట్టే అని ఆవేదన వ్యక్తం చేశారు.శివరాకరుణ సీత రాములు కుడా మా భద్రాద్రి జిల్లా వాస్తవ్యులే కాని వారి పేరుమీద ప్రాజెక్టు కట్టి మా గోంతే ఎండగొట్టటం ఇది సహించిదే లేదు మన జిల్లా రైతులందరి నీళ్లు అందె వరకు అన్నదాత శుఖీభవ పాదయాత్ర జిల్లా వ్యాప్తంగా చేస్తాం.జిల్లా కార్యాలలు ముట్టడిస్తాం అని హెచ్చరించారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !