+91 95819 05907

రామాయంపేట మండల కేంద్రంలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 10:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మ సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే మహిళల చదువు కోసం ఆమె ఎంతగానో కృషి చేసిందన్నారు.మహిళల చదువు కోసం అహర్నిశలు కృషిచేసి చదువు నేర్చుకొని ఎంతోమందికి మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు.సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.ఆమె చేసిన పోరాట ఫలితమే ఈ రోజు ఆమె వర్ధంతి,జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.అలాగే మహిళలు వంటింటికి పరిమితం కాకుండా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని మహిళలు ప్రతి ఒక్కరు ఆమె అడుగుజాడల్లో నడుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహాత్మ పూలే ఫౌండర్ పోచమ్మల అశ్విని శ్రీనివాస్,అబ్రమైన గంగ రాములు,శశికాంత్,సుంకోజు దామోదర్,అల్లాడి వెంకటేష్,దేవుని రవి,రెడ్డమైన నరేష్,సురేష్ నాయక్,పిట్ల శ్రీశైలం,పుట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !