+91 95819 05907

ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని రకాల ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలి

నేటి గదర్ న్యూస్, నిజామాబాద్:
పద్మశ్రీ మహాజననేత మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు
ఈరోజు రెంజల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్షలు కిన్నెర మోహన్ మండల ఎమ్మార్పీస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.

సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన రోజే నిండు శాసన సభలో మాటిచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడుతాం అని చెప్పి.. దానికి విరుద్ధంగా ఫలితాలు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

*వర్గీకరణ పూర్తయ్యేవరకు అన్ని రకాల ఉద్యోగ నియామకాలను ఆపాలి..*

మాదిగలకు తీవ్ర అన్యాయం చేసేలాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

షమీమ్ అక్తర్ నివేదిక లో అనేక లోపాలున్నాయి.. అవి మాదిగ కులాలకు శాపంగా మారనున్నాయి.లోపాలను సరిచేయాలి…

ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు మండల కేంద్రాల్లో దీక్షలు కొనసాగుతాయి.

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు అన్ని రకాల ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని డిమాండ్..

ఈ యొక్క దీక్షలో MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ, ఎమ్మార్పీ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి మాదిగ, ఎమ్మెస్పి నాయకులు జాధవ్ ఫకిర నాయక్, బండారి భూమన్న, బంటు సాయిలు, బండారి సాయిలు, బొమ్మ పోశెట్టి, బొమ్మ వడ్డెన్న, డప్పు గంగారా0, తాడే0 అబ్బయ్య, బండారి అశోక్, బండారి రాములు ,భూమన్న తదితరులు పాల్గొన్నారు.

దీక్షలను సందర్శించిన ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు, యమునా సత్య అక్క.

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సామాజిక న్యాయం అంటూ మద్దతిచ్చి సంఘీభావం ప్రకటించిన VHPS మండల అధ్యక్షులు సాయన్న,సిపిఎంఎల్ రెంజల్ మండలం ప్రధాన కార్యదర్శి నసీర్.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !