+91 95819 05907

గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ వీడాలి:బీఎస్పీ

చర్ల మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ పార్టీ మండల కమిటీ సమావేశం పార్టీ మండల అధ్యక్షులు కొండా కౌశిక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ మాట్లాడుతూ చర్ల మండల లోని గోదావరి పరవాక ప్రాంతంలో ఉన్న వరద బాధితులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వీడాలని బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలం అవుతుందని అన్నారు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం చేయలేక పోవడం ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చలేకపోవడం సిగ్గుచేటువని అన్నారు హామీల నెరవేర్చలేని కాంగ్రెస్ నాయకులు భవిష్యత్తులో ప్రజలను ఓటు ఏ మొహం పెట్టుకొని అడుగుతారని మండిపడ్డారు కనీసం ఒక్కసారి కూడా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్ల0 వెంకటరావు వరద బాధితుల సమస్యని తెలుసుకోవడం కానీ పరిష్కరించడానికి గాని ఏ మాత్రం ప్రయత్నం చేయలేదని అన్నారు ఎంఎల్ఏ తెల్ల0 వెంకటరావుకి వరద బాధితుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు ప్రజలు కాంగ్రెస్ మోసకారి రాజకీయాలను ఓటు ద్వారా ఓడించాలని పిలుపునిచ్చారు వరద బాధితుల సమస్య పరిష్కారం కావాలంటే బహుజనుల SC ST BC మత మైనారిటీల అభివృద్ధి కోరుకునేటువంటి బిఎస్సి ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బీఎస్పీ పార్టీ కీ అధికారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా చరణ్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి గుర్రాల దుర్గాభవాని భద్రాచలం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ పార్టీ చర్ల మండలం ఉపాధ్యక్షులు చెన్న0 మోహన్,పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శి ఏకుల వెంకటేశ్వర్లు, పార్టీ చర్ల మండల కార్యదర్శి నక్కా, సాంబయ్య, పార్టీ చర్ల మండల కోశాధికారి పంబి కుమారి,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !