+91 95819 05907

భవన నిర్మాణ కార్మిక సంఘం పెయింటర్స్ యూనియన్ సమావేశం

భవన నిర్మాణ కార్మిక సంఘం పెయింటర్స్ యూనియన్ సమావేశం బూర్గంపాడు మండలం సారపాక సుందరయ్య నగరం సిఐటియు ఆఫీసులో S, శ్రీనివాస్ అధ్యక్షుడు జరిగిన
ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు సిఐటియు మండల బాధ్యులు పాండవుల రామనాథం పాల్గొన్నారు.బత్తుల మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి కార్మికులకి రావాల్సిన అమౌంట్ పెండింగ్లో ఉన్నాయని వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని మరణించిన వారికి పెండ్లి కానప్పు ఇతర ప్రమాదంలో జరిగిన వారికి పెట్టుకున్న అప్లికేషన్లు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని కార్మికులకి నెలలు తరబడి ఇన్సూరెన్స్ డబ్బులు రావడం లేదని అన్నారు కార్మికులకు 60 సంవత్సరాలు నిండిన వారికి లేబర్ ఇన్సూరెన్స్ బోర్డు నుండి నెలకు పదివేల రూపాయలు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు
ప్రతి కార్మికులకి ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని భవనిర్మాణ కార్మికులకు అడ్డ ఏర్పాటు సెంటర్ చేయాలని
రోడ్లు పైనే కార్మికులు ఉండటం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు
ఈ కార్యక్రమంలో
మండల కార్యదర్శి
Y అప్పారావు, కోశాధికారి తోట మల్లయ్య,
సిహెచ్ రమణయ్య, నూనె ఎంకన్న ,
బిక్స్, హనుమ, శ్రీను, పెరికి స్వామి, వీరయ్య,
ప్రేమ్ చందు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

 Don't Miss this News !