+91 95819 05907

భవన నిర్మాణ కార్మిక సంఘం పెయింటర్స్ యూనియన్ సమావేశం

భవన నిర్మాణ కార్మిక సంఘం పెయింటర్స్ యూనియన్ సమావేశం బూర్గంపాడు మండలం సారపాక సుందరయ్య నగరం సిఐటియు ఆఫీసులో S, శ్రీనివాస్ అధ్యక్షుడు జరిగిన
ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు సిఐటియు మండల బాధ్యులు పాండవుల రామనాథం పాల్గొన్నారు.బత్తుల మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి కార్మికులకి రావాల్సిన అమౌంట్ పెండింగ్లో ఉన్నాయని వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని మరణించిన వారికి పెండ్లి కానప్పు ఇతర ప్రమాదంలో జరిగిన వారికి పెట్టుకున్న అప్లికేషన్లు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని కార్మికులకి నెలలు తరబడి ఇన్సూరెన్స్ డబ్బులు రావడం లేదని అన్నారు కార్మికులకు 60 సంవత్సరాలు నిండిన వారికి లేబర్ ఇన్సూరెన్స్ బోర్డు నుండి నెలకు పదివేల రూపాయలు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు
ప్రతి కార్మికులకి ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని భవనిర్మాణ కార్మికులకు అడ్డ ఏర్పాటు సెంటర్ చేయాలని
రోడ్లు పైనే కార్మికులు ఉండటం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు
ఈ కార్యక్రమంలో
మండల కార్యదర్శి
Y అప్పారావు, కోశాధికారి తోట మల్లయ్య,
సిహెచ్ రమణయ్య, నూనె ఎంకన్న ,
బిక్స్, హనుమ, శ్రీను, పెరికి స్వామి, వీరయ్య,
ప్రేమ్ చందు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !