+91 95819 05907

తొలి ప్రయత్నం లోనే గ్రూపు-1 ఫలితాల్లో లో సత్తా చాటిన వైరా యువతి సంగెపు లక్ష్మీ సాహితి కి ఘన సన్మానం.

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, శ్రీనివాస్:
వైరా : వారిది సాధారణమైన మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరిని కుమారుడు,కూతురు ని చక్కగా చదివించారు. కూతురు ఆత్మవిశ్వాసమే తోడుగా ఉన్నతోద్యోగం సాధించడమే తన లక్ష్యంగా చేసుకుని తొలి ప్రయత్నం లోనే అద్భుతమైన విజయం సాధించింది. గ్రూప్ -1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో129వ ర్యాంకు, మల్టీ జోన్-1 స్థాయిలో 69 స్థానం సాధించింది సంగెపు లక్ష్మీ సాహితీ.
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం తల్లిదండ్రులు సంగెపు వెంకటేశ్వర్లు, సంగెపు కవిత తండ్రి ఎల్ఐసి ఏజెంట్ గా పని చేస్తున్నాడు. వైరాలో నివాసం ఉంటున్నారు. కూతుర్ని ఉన్నత చదువులు చదివించారు. పదవ తరగతి ఖమ్మం రెజోనెన్స్ 9.5 CGPA తో, ఇంటర్లో 96.7%, డిగ్రీలో 9.72 CGPA, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ చదివింది. ఎప్పటికైనా సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడం తన లక్ష్యం అన్నది.ఈ సందర్భంగా స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంమ్మిక రామారావు, చుండూరు రవి, దరిపల్లి శీను, కోటూరి వెంకటేశ్వర్లు, దురిశెట్టి గోవిందరావు, సంగేపు పెద్ద నరసింహారావు, వెలనాటి నాగరాజ్ తదితరులు సంగేపు లక్ష్మీ సాహితిని ఘనంగా సన్మానించారు. సంగేపు లక్ష్మీ సాహితీ రానున్న రోజుల్లో అత్యున్నత స్థానాలకు ఎదిగి తమ గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !