★దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళి అర్పించిన ఏ పి సీఎం చంద్రబాబు నాయుడు
నేటి గదర్ న్యూస్, ఆంధ్రప్రదేశ్:జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం .
పాక్ కాల్పుల్లో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్
మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా .
రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివదేహం.
★దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళి అర్పించిన ఏ పి సీఎం చంద్రబాబు నాయుడు
దేశ రక్షన కోసం తన ప్రాణాలు అర్పించిన సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.









