+91 95819 05907

పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో వర్గ పోరాటాలు నిర్వహించాలి

సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

నేటి గదర్ న్యూస్, (వైరాప్రతి నిధి) కొణిజర్ల:
కమ్యూనిస్టు ఉద్యమ నేత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ రథసారథి వర్గ పోరాటాలను నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమ స్ఫూర్తితో వర్గ పోరాటాలను నిర్వహించడం ద్వారానే ఆయనకు ఘనమైన నివాళులు అర్పించిన వాళ్లు అవుతామని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభ మండల పరిధిలో సీతారాంపురం, రెడ్డిగూడెంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సుందరయ్య జ్ఞాపకార్థంగా నిర్మించిన స్థూపాలు వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలయసి ఘనంగా నివాళులర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు, నేడు దేశంలో రోజురోజుకు పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుందని దేశ సంపదను, ప్రభుత్వ సంస్థలను కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారధక్తంగా కారు చౌకగా అమ్మేస్తున్నాయి విమర్శించారు. ప్రజా సమస్యలపై కమ్యూనిస్టుల నాయకత్వన పోరాడి కమ్యూనిస్టు పార్టీల బలోపేతం చేయటమే లక్ష్యంగా ప్రజల్లో ఉండి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు, సిపిఎం ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రజా సమస్యలపై మరియు సాగునీటి కొరకు పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు, ఇల్లు లేని పేదలకు ఇల్లు, భూ సమస్యపై సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించడమే లక్ష్యంగా పనిచేయాలని చేస్తామని ఆయన అన్నారు, కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సిపిఎం కొనిజర్ల మండల కార్యదర్శి, చెరుకుపల్లి కుటుంబరావు మండల నాయకులు, శాఖ కార్యదర్శి, ఉప్పర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు,

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !