+91 95819 05907

నేతాజీ వాకర్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక.

నేతాజీ వాకర్స్ క్లబ్ నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షులుగా సామ శ్రీనివాసరెడ్డి,ప్రధాన కార్యదర్శిగా రావులపల్లి రామ్మూర్తి, కోశాధికారిగా వడ్డానం రమేష్ ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారులుగా ఎన్ విజయభాస్కర్ రెడ్డి, పుచ్చకాయల శంకర్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, కటకం సతీష్ నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ కమిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కమిటీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్రీడా ప్రాంగణం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. సుభాష్ చంద్రబోస్ క్రీడ మైదానం అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా ఈ కమిటీని ఎన్నుకున్నామని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోని మణుగూరు ఏరియా స్టోర్ గ్రౌండ్ కి సుభాష్ చంద్రబోస్ క్రీడా మైదానం అని నామకరణం చేసి గ్రౌండ్ అభివృద్ధి చేసి రాబోయే తరాలకు అన్ని వసతులతో కూడిన క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. మణుగూరు పినపాక అశ్వాపురం మండలాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, రామ్ రెడ్డి, శంకర్, శేషగిరిరావు, తిరుపతిరావు, శంకర్ రెడ్డి, సంతోష్, రవీందర్ నాయక్, కనుకు రమేష్, కంపాటి రాజేంద్రప్రసాద్, కరిమెళ్ళ శ్రీనివాసరావు, రమేష్, రవి, వినీల్, భద్ర నాయక్, బిఎస్ఎన్ఎల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

 Don't Miss this News !