+91 95819 05907

ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ ?

ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ

రెవెన్యూ రాబడుల్లో భారీ పతనం.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం

బడ్జెట్‌ అంచనాలను అందుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలం

కుదేలైన తెలంగాణ రాష్ట్ర ఖజానా ?.. కాగ్‌ జనవరి నివేదిక గణాంకాల్లో వెల్లడి

2025-26లో రూ. 2.29 లక్షల కోట్లు వేస్తే, జనవరికి రాబడి రూ. 1.38 లక్షల కోట్లే

రెండేళ్లలో సొంత రాబడి టాప్ 5 రాష్ట్రాల నుంచి కిందకు దిగజారిన తెలంగాణ

రూ. 3 లక్షల కోట్ల దాటిన ప్రభుత్వం అప్పు, లెక్కలు లేని కార్పొరేషన్ అప్పులు

రూ.54,009 కోట్లు అంచనా వేస్తే 10 నెలల్లోనే రూ.69,148 కోట్లకు చేరిన అప్పులు

పెరిగిన వడ్డీ చెల్లింపులు, మందగించిన ఆదాయం, అదుపు తప్పిన వ్యయాలు

తెస్తున్న అప్పులకు .. అమలవుతున్న సంక్షేమ పథకాలకు కుదరని పొంతన

రైతుబంధుకి నిధుల కటకటా, సంక్షేమ పథకాల అమలు చేతకాక హ్యాండ్స్ అప్

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ ?

ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ రెవెన్యూ రాబడుల్లో భారీ పతనం.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం బడ్జెట్‌ అంచనాలను అందుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలం కుదేలైన తెలంగాణ రాష్ట్ర ఖజానా ?.. కాగ్‌

Read More »

కూలిన ఎయిర్ అంబులెన్స్ ◆ ఘటనలో రోగితో సహా ఒక డాక్టర్, ఒక పారా మెడికల్ ఉద్యోగి, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి

రోగిని చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఝార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లా సిమరియా వద్ద అటవీ ప్రాంతంలో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి కాలిన గాయాలతో పరిస్థితి విషమించిన రోగిని చికిత్స

Read More »

CABINET DECISSIONS :ప్రభుత్వ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్

1. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం.. భద్రతకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే ఆదర్శవంతమైన కొత్త పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గం ఆమోదం

Read More »

ఐకెపిలో అక్రమాలపై విచారణ ★ అక్రమార్కుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు

కారేపల్లి ఐకేపీలో రూ.3 కోట్ల మొండిబకాయిలు *మొట్లగూడెం అక్రమంపై ప్రారంభమైన విచారణ కారేపల్లి, :కారేపల్లి మండల ఐకేపీ లో మూడు కోట్ల రూపాయలకు పైబడి మొండి బకాయిలు పేరుకుపోయాయి. మండలంలోని 60 గ్రామ సమాఖ్యల

Read More »

ప్రకృతి వ్యవసాయం నేషనల్ మిషన్ ఆన్ నేచరల్ ఫార్మింగ్ పై అవగాహనా సదస్సు – ఏ. డి. ఏ స్వర్ణ విజయ చంద్ర

ప్రకృతి వ్యవసాయం నేషనల్ మిషన్ ఆన్ నేచరల్ ఫార్మింగ్ పై అవగాహనా సదస్సు – ఏ. డి. ఏ స్వర్ణ విజయ చంద్ర కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ వ్యవసాయ శాఖ వారిచే ప్రకృతి

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

**ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

 Don't Miss this News !