+91 95819 05907

రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 24.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో రైతు వేదికలో రైతులకు ఆత్మ సౌజన్యంతో సహచర అభ్యాసం కార్యక్రమంలో భాగంగా రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించనైనది.సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం కాపాడాలని మరియు భూసారం పెంపుగురించి సేంద్రియ ఎరువుల వాడకం పచ్చిరొట్ట ఎరువుల లాభాలు గూర్చి శాస్త్రవేత్త డాక్టర్ ఉదయ్ కుమార్ కృషి విజ్ఞాన కేంద్రం తునికి రైతులకు సూచించారు . మరియు ఉద్యాన శాఖ విస్తరణ అధికారి గోవింద్ ఉద్యాన పంటల గురించి మరియు పనిముట్లు సబ్సిడీ గురించి రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు మాసాయిపేట ఉప సర్పంచ్ పసుల వెంకటేష్ ముదిరాజ్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి, ముదిరాజ్, మండల వ్యవసాయ అధికారి వేముల కవిత,ఆత్మ సిబ్బంది (ఏటీఎం) కిరణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పాలకుర్తి అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు

Read More »

హిందూ మతం ఎప్పుడు పుట్టింది*

* ? వ్యాసకర్త కె.ఎల్‌.కాంతారావు. నేటి గద్దర్ స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో మనమంతా హిందువులం, మనమంతా బంధువులం” అని ఇటీవల కొందరు అదేపనిగా నినాదాలిస్తున్నారు. అసలు భారతదేశంలోని మెజారిటీ ప్రజలు హిందువులు అనే భావన

Read More »

రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 24. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో రైతు వేదికలో రైతులకు ఆత్మ సౌజన్యంతో సహచర అభ్యాసం కార్యక్రమంలో భాగంగా రైతులకు సేంద్రియ

Read More »

DVCM కమాండర్ మల్లేష్ AK-47 తో లొంగిపోయాడు

కాంకేర్‌లో భారీ లొంగుబాటు: DVCM మావోయిస్టు మల్లేష్ AK-47తో లొంగిపోయాడు కాంకేర్. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో శాంతిని నెలకొల్పే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో, మావోయిస్టు సంస్థకు చెందిన DVCM (డివిజనల్ కమిటీ సభ్యుడు)

Read More »

అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి :సీపీఎం

— *సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం* నేటి గదర్ న్యూస్, వైరా : కురిసిన అకాల వర్షం, వైరా నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం మరియు ఈదురు గాలుల కారణంగా

Read More »

పీఎం శ్రీ హైస్కూల్లో ఎగ్జామ్ పాడ్స్ ఇచ్చిన మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 24. *మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో మంగళవారం నాడు మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పీఎం

Read More »

 Don't Miss this News !