+91 95819 05907

రవాణా నియమ నిభందనలు పాటించాలి: ఏడూళ్ళ బయ్యారం సి.ఐ శివప్రసాద్

నేటి గదర్ న్యూస్,పినపాక:రవాణా నియమ నిభందనలు పాటించాలని ఏడూళ్ళ బయ్యారం సి.ఐ శివప్రసాద్ అన్నారు.గురువారం మండలంలోని తోగ్గూడెం గ్రామంలో రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా,,,వాహనా దారులకు ట్రాఫిక్ నిభందనలు పై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ,,, ప్రతి వాహన దారుడు వాహనాలు నడిపేట్టప్పడూ జాగ్రత్తలు పాటించాలని, సూచించారు.ద్వి చక్ర వాహన దారుడు హెల్మంట్ తప్పని సరిగా ధరించాలని తెలిపారు. హెల్మంట్ వాడటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగనప్పుడూ తలకు గాయాలు కాకుండా రక్షణ గా ఉంటుందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. మీరు వాహనాలు పై బయటకు వచ్చినప్పుడు,కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని ,క్షేమంగా ఇంటికి చేరాలంటే వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపిటిసి చింతపంటి సత్యం,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
///ఎంపిటిసి సత్యంను అభినందించిన: సి.ఐ శివ/// ప్రసాద్
తోగ్గూడెం ఎంపిటిసి చింతపంటి సత్యంను ఏడూళ్ళ బయ్యారం సి.ఐ శివ ప్రసాద్ అభినందించారు. తోగ్గూడెం గ్రామంలో మూల మలుపులు ఉండడంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,ప్రమాదాలు జరగకుండా మూల మలుపుల వద్ద ఎంపిటిసి చింతపంటి సత్యం ,వేగంను నియంత్రించేందకు స్టాప్ డ్రములను ఏర్పాటు చేయడం ఎంతో హర్షనీయమని అన్నారు.తెలంగాణ మహకుంభ మేళ అయన,ములుగు జిల్లా ,మేడారం సమ్మక్క,సారక్క జాతరకు ఎన్నో వాహనాలు పినపాక నుండి వెళ్తున్నాయని ,వాహనాలు వేగంను నియంత్రించేందకు స్టాప్ డ్రములు పెట్టడం వల్ల వాహనాలు నెమ్మదిగా వెళ్తాయని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !