+91 95819 05907

రవాణా నియమ నిభందనలు పాటించాలి: ఏడూళ్ళ బయ్యారం సి.ఐ శివప్రసాద్

నేటి గదర్ న్యూస్,పినపాక:రవాణా నియమ నిభందనలు పాటించాలని ఏడూళ్ళ బయ్యారం సి.ఐ శివప్రసాద్ అన్నారు.గురువారం మండలంలోని తోగ్గూడెం గ్రామంలో రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా,,,వాహనా దారులకు ట్రాఫిక్ నిభందనలు పై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ,,, ప్రతి వాహన దారుడు వాహనాలు నడిపేట్టప్పడూ జాగ్రత్తలు పాటించాలని, సూచించారు.ద్వి చక్ర వాహన దారుడు హెల్మంట్ తప్పని సరిగా ధరించాలని తెలిపారు. హెల్మంట్ వాడటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగనప్పుడూ తలకు గాయాలు కాకుండా రక్షణ గా ఉంటుందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. మీరు వాహనాలు పై బయటకు వచ్చినప్పుడు,కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని ,క్షేమంగా ఇంటికి చేరాలంటే వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపిటిసి చింతపంటి సత్యం,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
///ఎంపిటిసి సత్యంను అభినందించిన: సి.ఐ శివ/// ప్రసాద్
తోగ్గూడెం ఎంపిటిసి చింతపంటి సత్యంను ఏడూళ్ళ బయ్యారం సి.ఐ శివ ప్రసాద్ అభినందించారు. తోగ్గూడెం గ్రామంలో మూల మలుపులు ఉండడంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,ప్రమాదాలు జరగకుండా మూల మలుపుల వద్ద ఎంపిటిసి చింతపంటి సత్యం ,వేగంను నియంత్రించేందకు స్టాప్ డ్రములను ఏర్పాటు చేయడం ఎంతో హర్షనీయమని అన్నారు.తెలంగాణ మహకుంభ మేళ అయన,ములుగు జిల్లా ,మేడారం సమ్మక్క,సారక్క జాతరకు ఎన్నో వాహనాలు పినపాక నుండి వెళ్తున్నాయని ,వాహనాలు వేగంను నియంత్రించేందకు స్టాప్ డ్రములు పెట్టడం వల్ల వాహనాలు నెమ్మదిగా వెళ్తాయని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పనివద్ద ప్రమాద భీమాను రెండు లక్షల నుండి 10 లక్షలకు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సంఘ సేవకుడు పుట్టి సందీప్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టడానికి చెందిన కోనాపురం పోచవ్వ అనే వృద్ధురాలు ఇటీవల మల్లెచెరువులో దూకి మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో మందులు అందించే గది,రక్త

Read More »

తల్లి కొడుకు అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నుండి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ఫిర్యాదు అందింది.అనుముల బాగవ్వ భర్త నారాయణ వయస్సు (65)

Read More »

స్నానాల లక్ష్మీపురం లో సోదరుడు డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు.

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని వ్యవసాయ

Read More »

అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా ఎమ్మెల్యే తనయుడు మాలోత్ విగ్నేష్

నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి జూలూరుపాడు మండలం (బేతాళపాడు) గ్రామంలో పాలెపు సర్వేశ్వరరావు- శ్రావణి కుమార్తె భవ్య అన్నప్రాసన వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్

Read More »

 Don't Miss this News !