+91 95819 05907

ఫుట్ బాల్ లో మల్లెమడుగు కు సిల్వర్ మెడల్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
మున్సిపల్ కార్పొరేషన్ ( ఖమ్మం ) స్పోర్ట్స్ పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా స్థాయి ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లెమడుగు విద్యార్థులు సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా
ప్రధానోపాధ్యాయులు కె.సాంబమూర్తి , పిడి బియ్యని కృష్ణయ్య ఒక ప్రకటన జారి చేస్తూ ఖమ్మం జిల్లా నుండి మొత్తం తొమ్మిది టీంలు పాల్గొనగా, నాకౌట్ లో వీవి పాలెం , మల్లెమడుగు ఫైనల్ చేరుకొని మల్లెమడుగు విద్యార్థులు సిల్వర్ మెడల్ సాధించారు. వీరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఏఎమ్ఓ పెసర ప్రభాకర్ రెడ్డి , ఇంటిలిజెన్సీ ఎస్సై ప్రవీణ్ , ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ , హెచ్ఎం లక్ష్మి నరసయ్య చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగిందని తెలిపారు .ఫుట్బాల్లో వరుస విజయాలతో జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధిస్తున్న మల్లెమడుగు విద్యార్థులను అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు అలివేణి, పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణవేణి ,శారద, హేమలత, సుధాకర్, స్వర్ణలత, బ్రహ్మచారి, అమ్మాజీ, దేవమానమ్మ, సుజాత, వెంకటేశ్వరరావు, సహదేవ్,అరుణ, బాలమణి , 59, 60 డివిజన్ల కార్పొరేటర్స్ లలితా రాణి, నిరంజన్ కుమార్ గ్రామ పెద్దలు బోజర్ల సూర్యం, పీట్ల కృష్ణమూర్తి, కృష్ణ, వెంకయ్య, జానీ మియా, తిరుపతిరావు, తాటికొండ శ్రీనివాస్, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోలేదు:మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన

‘కొత్తదారి వెతుకులాటలో ఉన్నాం’.. మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న కీలక ప్రకటన దిశ, వరంగల్ బ్యూరో: ‘మేము చావుకు భయపడే వాళ్లం కాదు.. చావుకు భయపడి లొంగిపోయామని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.. ఇకనుంచి

Read More »

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ● కూల్చి న స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్

భూదాన భూ బాధితులకు కవిత పరామర్శ ఈ స్థలంలోనే ఇల్లు కట్టించాలని , కలెక్టర్ రావాలని డిమాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మూడు గంటల ధర్నా కవితతో పాటు విశారదన్ ను అదుపులో తీసుకున్న

Read More »

ఫుట్ బాల్ లో మల్లెమడుగు కు సిల్వర్ మెడల్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : మున్సిపల్ కార్పొరేషన్ ( ఖమ్మం ) స్పోర్ట్స్ పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా స్థాయి ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్

Read More »

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు

హైదరాబాద్ – ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు, ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు బాధితుడి ఫిర్యాదు

Read More »

అశ్వరావుపేటలో మట్టి మాఫియా ‘గ్రావెల్’ దందా: నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!

​అనుమతులు లేవు.. అడ్డూఅదుపూ లేదు.. వినాయకపురం నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా! నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) ​మార్చ్, 09: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో మట్టి మాఫియా

Read More »

 Don't Miss this News !