+91 95819 05907

వారాంతపు టెండర్ రద్దుచేసి బాధ్యులపై చర్యలుతీసుకోవాలి: జేబీ శౌరి

కొత్తగూడెం మున్సిపాలిటీ ఖజానాకు గండి కొడితే ఉపేక్షించేది లేదు -కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇటీవల కాలంలో అనేక రకాలుగా నిధులు దుర్వినియోగం జరుగుతున్న మాట వాస్తవం కదా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జేబీ శౌరి ఆరోపించారు.ఇటీవల మున్సిపాలిటీ పరిధిలోగల వారాంతపు సంత టెండర్ ప్రక్రియ నిర్వహించాల్సిన కనీస పద్ధతులు పాటించకుండా ఏకపక్షంగా నిర్వహించడం జరిగింది.టెండర్ పిలిచే ముందు పాటించవలసిన కనీస నిబంధనలు పాటించకుండా..అత్యధిక సర్కులేషన్ ఉన్నటువంటి పేపర్లలో ప్రకటన వేయించడం, మైక్ సెట్ పెట్టి మున్సిపాలిటీ మొత్తం ప్రచారం చేయవలసినటువంటి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. నిబంధనలు ఏమి కూడా పాటించడం లేదన్నారు.
ఇదే వారాంతపు సంత పూర్వం 50 లక్షలు, అంతకు పూర్వం 70 లక్షల కు వరకు కూడా పాట జరగడం జరిగింది. కానీ ఈసారి 8 లక్షలకు మాత్రమే వారాంతపు సంత పాట అయినట్లుగా మున్సిపల్ అధికారులు ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీకి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంటే చోద్యం చూస్తున్నట్లు మున్సిపల్ పాలకవర్గం ఏమి చేస్తున్నట్లు అలాగే అన్ని విషయాలపై సమన్యాయం చేయవలసిన కమిషనర్ ఏం చేస్తున్నారు ?అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ మున్సిపాలిటీలో అనేక రకాలుగా అక్రమాలు జరుగుతున్నవి కనుక దీనిపై సమగ్ర విచారణ చేసి టెండర్ రద్దుచేసి బాధ్యులపై చర్యలు అదనపు కలెక్టర్ విద్యా చందన కి నివేదిక సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కూసపాటి శ్రీనివాస్,కొత్తగూడెం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్, జిల్లా NSUI అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, చుంచుపల్లి ఎస్సీ సెల్ నాయకులు భూపతి అశోక్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎలకపల్లి లక్ష్మయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు తుం పూరి శివ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !