+91 95819 05907

పోచారం మున్సిపల్ తైబజార్ వెంటనే రద్దు చేయాలి

*ప్రజా పాలనలో ప్రాంతీయ పక్షపాతం లేకుండా చూడాలి*

*తై బజార్ ఓ దగ్గర వద్దు ఇంకో దగ్గర ముద్దు అన్నట్లు ఉన్నది పాలన*

ఘట్కేసర్, న్యూస్టుడే:
పోచారం పట్టణ మున్సిపల్ అధ్వర్యంలో తైబజార్ నిర్వహణ కోస వేలం నిర్వహించారు. ఓ వ్యక్తి రూ. 55 పై మాటకే దక్కించుకున్నాడు.

*చిల్లర దుకాణదారులపై తై బజార్ దోపిడీ*

కూరగాయల మార్కెట్లో, ఇతర చోట్ల తైబజార్తో వసూలు చేసేందుకు గుత్తేదారు రంగం సిద్ధం చేసుకుంది. మార్కెట్లలో దీన్ని మొదటి నుండి కూరగాయల వ్యాపారులు, రైతులు నిరాకరించారు.

*చిరు వ్యాపారులపై ఆర్థిక దోపిడీ*

తైబజార్ దక్కించుకున్న గుత్తేదారు,కూరగాయల మార్కెట్కు వెళ్లి నిబంధనల ప్రకారం చెల్లించాలని వ్యాపారులను అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని చిరు వ్యాపారులు ద్వజమెత్తారు .ఇలాగైనా చిరు వ్యాపారుల యొక్క ఆర్థిక దోపిడికి అడ్డుకట్ట వేయాలని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గెలిచిన తర్వాత తైబజార్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అది ఇదే పెట్టుకోవాలంటే ఈ పాలనలో చాలా కష్టం అవుతుంది అని వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే అతి చెరువులో ఉన్న ప్రియాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో తైబజార్ రద్దు చేశారు , కానీ ప్రతిపక్ష పార్టీ ప్రాతినిధ్య వహించే మున్సిపల్ పోచారం కార్పొరేషన్ మాత్రం తైబజార్ రద్దు చేయలేదు, ఏదైనా ఉంటే రాజకీయ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ ఏకంగా చిరు చిరు వ్యాపారులపై భారం మోపడం తగదని రైతులు వ్యాపారులు ప్రజలు మండిపడుతున్నారు . అధికారం లేనిచోట చిల్లర దుకాణాల దగ్గర ఇస్తానుసారంగా వసూళ్లకు పాల్పడడం దుర్మార్గమని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొక్క ఉపేందర్ చిల్లర దుకాణాల మద్దతుగా తైబజార్ రుసుము డిమాండ్ చేశారు. మార్కెట్లో ఎలాంటి వసతులు లేవని సౌకర్యాలు కల్పించాలని వాపోయారు. నిబంధనల ప్రకారం తైబజార్ చెల్లించాలని తెలిపారు మార్కెట్లో నీటి సౌకర్యం, మూత్రశాలలు, ఇతర వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !