+91 95819 05907

పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేసిన యెనిశెట్టి అశోక్

రామాయంపేట ( నేటి గదర్ ప్రతినిధి) జూలై 18:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీ ఒకటవ వార్డులో యెనిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో డాక్టర్ సింధు పేరుపైన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు ఆయన గురువారం ఉచితంగా నోట్ బుక్స్ పెన్నులు పెన్సిల్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరం అవుతున్న నిరుపేద విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేసినట్లు ఆయన తెలిపారు.భగవంతుడి దీవెనలు ఆశీస్సులు ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో పేద విద్యార్థులకు ఇంకా ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ తాము చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐరేని రవీందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు డాకిస్వామి.జై భీమ్ జిల్లా అధ్యక్షుడు పాతూరి రాజు,ఎస్సీ సెల్ అధ్యక్షుడు బైరంకుమార్. నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు జహీరోద్దీన్ సుంకోజు దామోదర్, బంజరా ఐక్యవేదిక నాయకులు సురేష్ నాయక్ పార్టీ కార్యకర్తలు గణేష్ .శంకర్ . సాకేత్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !