+91 95819 05907

అల్లూరి సీతారామరాజు జిల్లాపాడేరు ఏజెన్సీలో సిపిఎంపార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి. శ్రీనివాసరావు మరియుసిపిఎం పార్టీ బృందం విస్తృత పర్యటన!!పాడేరు ఏరియా హాస్పిటల్ సందర్శన !!

నేటి గదర్ న్యూస్:

ఏజెన్సీలోనెలకొన్న పలు ప్రత్యేక!!!అంశాలపై ప్లినం లో చర్చ

ఏజెన్సీ పర్యటనలో భాగంగా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ!!
ఏజెన్సీ లో ఎపడమిక్ సిజన్ మూలంగా వివిధ వ్యాధులు ఏజెన్సీ వాసులకు పట్టి పిడిస్తున్నాయి కావున పాలకులు, అధికారులు దృష్టిసరించాలన్నారు.
కాగా!!పాడేరు జిల్లా ఆసుపత్రి ని సందర్శించి ఆసుపత్రిలో రోగులను పరామర్శించించారు.
ప్రత్యేకంగా పాడేరు చుట్టు ప్రక్కల గ్రామాలు!!అరకు నియోజక వర్గ పరిది గ్రామాలు కురుస్తున్న భారివర్షాలకరణంగా మలేరియా,విషజ్వరాలు విపరితంగా పెరిగి పోతున్నాయి!! గత సంవత్సరం కన్నా
ఈ సంవత్సరం జ్వరాలు విజృంభించి రోగుల సంఖ్య పెరుగుతోంది!!
మంచినీరు కొరత తీవ్రంగా ఉండడం వర్షా కాలం కావడం పరిశుభ్రత లోపం కారణంగా దోమల వ్యాప్తి పెరుగుతుంది.
కొత్త ప్రభుత్వం!! ఈ ప్రాంతంలో పూర్తిగా దృష్టి సారించి మలేరియా రహిత ప్రాంతంగా చేయాలి!!
హెడ్ క్వార్టర్ ఆసుపత్రిలోనే
వసతులు లేవు!!
అత్యవసర రాక పోకలకు
వీల్ చైర్స్ కూడా లేవు!!
దీనికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ప్రారంభిస్తారని ఎదురు చూసిన కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలేదు…
మెడికల్ కాలేజీ ప్రారంభం అయితే!!సరిపడా మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ వస్తారు… అందుబాటులో ఉంటారు.. విశాఖపట్నం లాంటి సూదూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే వైద్య సేవలు అందుతాయి.
స్ధానిక పి.హెచ్.సి.ల్లో వైద్యం పొంది రిఫరల్ కేసులుగా ఏరియా ఆసుపత్రిలో వస్తున్నారు…
అదేవిదంగా!! ఏజెన్సీ గుండెకాయ జి ఓ నెంబర్ 3 ను పునరుద్దరించాలి!!
తద్వారా ఏజెన్సీ స్పెషల్
డియస్సి నిర్వహించాలి!!
గతప్రభుత్వం ఎన్నికలపుణ్యమని 209 మంది గిరిజనసంక్షేమ పాఠశాలల్లోకాంట్రాక్టు ఉపాధ్యాయులను
రెగ్యులర్ చేసి !!
మిగిలిన అర్హత కలిగినవారిని మొండి చెయ్యిచూపింది
కావున మిగిలిన వారినికూడా కొత్త ప్రభుత్వంరెగ్యులర్ చేయాలి!!
భాష వాలంటీర్ల న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించాలి!!
ఏజెన్సీ వ్యాప్తంగా ఇన్ని సమస్యలు ఉన్న నాయకులు అధికారులు స్పందన అంతంత మాత్రమే!! తీరు మారకపోతే ప్రజాతిరుగుబాటు తప్పదన్నారు.
ఈ పర్యటనలో!!రాష్ట్ర కార్యదర్శి వెంట
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాధం గారు,కిల్లో.సురేంద్ర, జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసిపెంటఅప్పలనర్స
అనంతగిరి జడ్పిటిసి దీసరిగంగరాజు
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సి.హెచ్.పడాల్,
వి.ఉమామహేశ్వరరావు
జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మిపురం సర్పంచ్
కొర్ర త్రినాథ్,ఎస్.హైమవతి
ఎస్.ఎఫ్.ఐ నాయకులు వరహాలు బాబు,దాసు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !