+91 95819 05907

గురుకుల ఇంటర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం : ITDA PO

నేటి గదర్, జూలై 28,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో :
అలవాల వంశీ 9052354516 :

2024 -25 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో (జూనియర్ ఇంటర్) నందు MPC,BPC,CEC,HEC,MEC, Vocation గ్రూపులలో మిగిలిన సీట్ల భర్తీ చేయటం కొరకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఈనెల 31న, ఉదయం 10 గంటలకు గిరిజన గురుకుల కళాశాల(బాలికలు) భద్రాచలం నందు, ఇటీవలే పదవ తరగతి (2023-24) పూర్తయిన రెగ్యులర్ విద్యార్థులు తప్పకుండా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో (టి సి, ఎస్ ఎస్ సి మార్క్స్ మెమో, స్టడీ అండ్ కండక్ట్, క్యాస్ట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, స్పోర్ట్స్/Orphan/PHC సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో)తో పైన చూపిన తేదీలో కౌన్సిలింగ్ సెంటర్ నందు హాజరు కావాలని, గ్రామీణ ప్రాంత వాసుల వారికి రూపాయలు 1,50,000/-, పట్టణ ప్రాంత వాసులకు రూపాయలు 2,00,000/-లక్షల ఆదాయం కలిగిన వారు అర్హులని, ఈ సదవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, కె. నాగార్జున రావు ప్రాంతీయ సమన్వయ అధికారి ఖమ్మం రీజియన్ తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !