+91 95819 05907

ఎమ్మెల్యే సార్ గ్రామాల్లో ఉన్న సమస్యపై దృష్టి పెట్టండి

★చండ్రుగొండ మండల బీజేపీ పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్

నేటి గదర్ న్యూస్,అశ్వారావుపేట ప్రతినిధి:ఎమ్మెల్యే సార్ గ్రామాల్లో ఉన్న సమస్యపై దృష్టి పెట్టండి అని BJP చండ్రుగొండ మండల పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ కోరారు. చంద్రుగొండ మండలం పోకలగూడెం పంచాయితీ పోకలగూడెం గ్రామంలో ప్రధాన సెంటర్ రైస్ మిల్లు సమీపంలో వర్షపు నీరు నిల్వ ఉంటున్న పట్టించుకొనే నాథుడు కరువయ్యారని ఆవేదన వెలిబుచ్చాడు. గ్రామస్థులు అనేకసార్లు అధికారు లకు ఫిర్యాదు చేసిన సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారే తప్ప పట్టించుకో కోక పోవడం అనేది బాధకరం అన్నారు. ఇదే కాదు రేషన్ షాప్ వద్ద బాల్య తండా స్కూల్ కు వెళ్లే దారి విషయంలో కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవేమి పట్టనట్టు ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతూ ప్రదర్శనలు చేస్తుంటే గ్రామాల సమస్య మీద తిరుగుతున్నారు సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన ప్రజలు కానీ ప్రజల సమస్యలు వాళ్లకి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు .ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి గ్రామాలలో ఉన్న సమస్యలను తీసుకెళ్లే దాంట్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమయ్యారని BJP పార్టీ చంద్రుగొండ మండల నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ గడ్డం శ్రీను లు ఆరోపించారు.ఎమ్మెల్యే గత ప్రభుత్వం లో వచ్చిన చెక్ లను పంపిణీ చేయటంలోనే 8 నేలలు పూర్తి చేసారని గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !