+91 95819 05907

వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం : మహేందర్ నాయక్

నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఉద్యమ వీరుడు మందకృష్ణ మాదిగ ఎన్ని కష్టాలు ఎదురైనా సహనం కోల్పోకుండా పోరాటం చేసినటువంటి నాయకుడికి వారికి సహకరించినటువంటి ఎమ్మార్పీఎస్ ఉద్యమ సోదరులకు ఉప కులాలకు సంబంధించినటువంటి యువకులకు అందరికీ జిల్లా బిజెపి నాయకులు మహేందర్ నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారికి పూర్తిస్థాయిలో సహకరించినటువంటి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ కి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి కి ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు సంజయ్ కుమార్ కి, రాజ్యసభ సభ్యులు కోవా లక్ష్మణ్ గారికి జాతీయ నాయకులు మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ పొంగులేటి సుధాకర్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదా లు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కేవలం బిజెపి పార్టీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !