*విద్యాశాఖ మంత్రి ని నియమించాలి*
*బిఆర్ఎస్వి ములుగు జిల్లా నాయకులు దుర్గం రాజ్ కుమార్*
నేటి గాదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 20:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలో అమలు చేయాలి అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభజన ములుగు జిల్లా నాయకులు దుర్గం రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఆరోగ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు కానీ 11 నెలలు అవుతున్న గాని ఇంతవరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు రేవంత్ రెడ్డి గారు నేను రాగానే ప్రతి మహిళకు 2500 ఇస్తానని హామీ ఇచ్చావు అదేవిధంగా ప్రతి రైతుకు రైతు భరోసా 15000 ఇస్తానని చెప్పారు వ్యవసాయ కార్మికులకు 12000 ఇస్తానని చెప్పావు వరి క్వింటాకి 500 బోనస్ ఇస్తానని చెప్పారు అదేవిధంగా వృద్ధులకు ఆసరా పింఛన్ 4000 నేను రాగానే 4000 రూపాయలు ఇస్తానని చెప్పావు కానీ మీ రొచ్చి మీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది కానీ ఇంతవరకు మీ హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అదేవిధంగా విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తానని చెప్పారు కానీ విద్యార్థులను పట్టించుకోవడం లేదు కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం సిగ్గుచేటు అదే విధంగా గురుకులాల్లో జరుగుతున్న గురించి కూడా ఫుడ్ పాయిజన్ గురించి మీరు తెలుసుకోవడానికి టైం కూడా లేదు అని డిమాండ్ చేశారు అదేవిధంగా మీరు ఎన్నికల్లో చెప్పినా హామీలు అమలు చేసే అంతవరకు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభజన గా మేము అడుగుతూనే ఉంటాం









