+91 95819 05907

కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి విజయపతాకం ఎగురవేయాలి

●జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్

నేటి గదర్ న్యూస్ నవంబర్ 20 మణుగూరు టౌన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సింగరేణి కాలరీస్ డబ్ల్యూ పి ఎస్ & జి ఏఅధ్వర్యంలో మణుగూరు ఏరియా పి‌వి కాలనీ భద్రాద్రి స్టేడియం నందు ఈ నెల 19,20 తేదీలలో నిర్వహించబడిన కంపెనీ స్థాయి కంపెనీ లెవెల్ హాకి టోర్నమెంట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి.
ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ సింగరేణిలోని అన్నీ ఏరియాల నుండి విచ్చేసిన సింగరేణి ఉద్యోగ క్రీడాకారులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ… జీవితంలో ప్రతి నిమిషం విలువైనది డ్యూటి అయ్యాక మిగిలిన సమయం వృధా కాకుండా, వేరే వ్యాపకాల వైపు దృష్టి మర్లకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి రోజూ యోగా, ధ్యానం, క్రీడల కొరకు కొంత సమయం కేటాయించటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయేస్కరం. ముఖ్యంగా సింగరేణి ఉధ్యోగులు శ్రమతో కూడిన విధులు నిర్వర్తిస్తారు కాబట్టి దేహ దారుఢ్యనికి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయటానికి క్రీడలు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి కాబట్టి సింగరేణి ఉద్యోగ క్రీడకారులందరూ ఆటలను దినచర్యలో భాగం చేసుకొని క్రీడా నైపుణ్యతతో రాణిస్తూ కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి విజయ పతాక ఎగురవేయాలని క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ… వివిధ ఏరియాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన సింగరేణి ఉద్యోగ క్రీడాకారులకు ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసి కంపెనీ స్థాయి క్రీడాపోటీలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మణుగూరు ఏరియా కార్య నిర్వాహణ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
సుహృద్భావ వాతావరణంలో ఎంతో ఉత్సాహ భరితంగా కొనసాగిన ఈ క్రీడా పోటీలలో విజేతగా నిలిచిన జట్లకు, వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన చూపిన క్రీడాకారులకు జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ వై రాంగోపాల్ ఐ‌ఎన్‌టి‌యూ‌సి వైస్ ప్రెసిడెంట్ వి కృష్ణం రాజు ఎస్ ఓ 2 జిఎం డబ్ల్యూపిఎస్ & జిఏ ఉపాదక్ష్యులు డి. శ్యామ్ సుందర్ డి‌జి‌ఎం(పర్సనల్) డబ్ల్యు పి ఎస్ & జి ఏ చీఫ్ కొ ఆర్డినేటర్ ఎస్ రమేశ్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయబడింది.ఈ కార్యక్రమంలో కార్యదర్శి డి‌వై.పి‌ఎం పి‌బి అవినాష్ గుర్తింపు సంఘం ఏ‌ఐటిి‌యూ‌సి బ్రాంచ్ సెక్రటరీ వై రాంగోపాల్, ఐ‌ఎన్‌టి‌యూ‌సి వైస్ ప్రెసిడెంట్ వి. కృష్ణం రాజు స్పొర్ట్స్ సూపర్ వైజర్ కార్పొరేట్ పాసినేట్, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ & అస్సిస్టెంట్ స్పొర్ట్స్ సూపర్ వైజర్ జాన్ వెస్లీ, అశోక్ శ్రీనివాస్, రమేశ్, కొ ఆర్డినేటర్ ఆర్ శ్రీనివాస్, న్యాయ నిర్ణేతలు(హైదరాబాద్) కామేశ్వర రావు బృందం, ఉద్యోగ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !