+91 95819 05907

మూసీ నదిపై బిజెపి నాయకుల రాదాంతం అవసరమా ?పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బుధవారం రోజు టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మూసీ నదిపై బీజేపీ నాయకులు అనవసర రాదాంతం చేయడం జరుగుతుందని ఆరోపించారు.తెలంగాణ అభివృద్ధి కొరకు ఆలోచించకుండా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు యూపీ వాళ్ల గురించి ఆలోచించడం ఆలోచించడం సమంజసం కాదన్నారు.గుజరాత్ లో నర్మద, సింధు,గంగ లాంటి నదులు అక్కడి ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేస్తున్నాయని ఆయన అన్నారు.ఇక్కడ తెలంగాణలో మూసీ నదిని అభివృద్ధి చేయడానికి వెనుకాడుతూ గుజరాత్ కు సపోర్ట్ గా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడం భవ్యం కాదన్నారు.ముఖ్యంగా ఎంపీలను కోరుకునేది ఏందంటే తెలంగాణ ప్రాంతానికి 8 మంది ఎంపీలు తెలంగాణ ప్రాంతానికి మీ ద్వారా ఎన్ని నిధులు తీసుకు వస్తున్నారని ఏమీ అభివృద్ధి చేస్తున్నారని దుయ్యబట్టారు.కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా 10 నెలల్లో తెలంగాణకు తీసుకువచ్చిన అభివృద్ధి ఏం చేశారన్నారు.అదే యూపీలో లాంటి ప్రాంతాలలో వారు ఒక రూపాయి కట్టుకుంటే 8 రూపాయల వరకు ఇస్తున్నారని అన్నారు.మనము ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే 40 పైసలు మాత్రమే వస్తున్నాయన్నారు.ఈ వివక్షత ప్రభుత్వాలకు ఉండకూడదన్నారు.మీరు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.తెలంగాణను అభివృద్ధి చేయకుండా గుజరాత్ లాంటి ప్రభుత్వాలకు సపోర్ట్ చేయడం తగదన్నారు.మన తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి సిద్ధిరాములు, జహీరుద్దీన్,బొట్ల బాబు,అసాది రాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !