+91 95819 05907

మూసీ నదిపై బిజెపి నాయకుల రాదాంతం అవసరమా ?పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బుధవారం రోజు టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మూసీ నదిపై బీజేపీ నాయకులు అనవసర రాదాంతం చేయడం జరుగుతుందని ఆరోపించారు.తెలంగాణ అభివృద్ధి కొరకు ఆలోచించకుండా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు యూపీ వాళ్ల గురించి ఆలోచించడం ఆలోచించడం సమంజసం కాదన్నారు.గుజరాత్ లో నర్మద, సింధు,గంగ లాంటి నదులు అక్కడి ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేస్తున్నాయని ఆయన అన్నారు.ఇక్కడ తెలంగాణలో మూసీ నదిని అభివృద్ధి చేయడానికి వెనుకాడుతూ గుజరాత్ కు సపోర్ట్ గా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడం భవ్యం కాదన్నారు.ముఖ్యంగా ఎంపీలను కోరుకునేది ఏందంటే తెలంగాణ ప్రాంతానికి 8 మంది ఎంపీలు తెలంగాణ ప్రాంతానికి మీ ద్వారా ఎన్ని నిధులు తీసుకు వస్తున్నారని ఏమీ అభివృద్ధి చేస్తున్నారని దుయ్యబట్టారు.కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా 10 నెలల్లో తెలంగాణకు తీసుకువచ్చిన అభివృద్ధి ఏం చేశారన్నారు.అదే యూపీలో లాంటి ప్రాంతాలలో వారు ఒక రూపాయి కట్టుకుంటే 8 రూపాయల వరకు ఇస్తున్నారని అన్నారు.మనము ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే 40 పైసలు మాత్రమే వస్తున్నాయన్నారు.ఈ వివక్షత ప్రభుత్వాలకు ఉండకూడదన్నారు.మీరు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.తెలంగాణను అభివృద్ధి చేయకుండా గుజరాత్ లాంటి ప్రభుత్వాలకు సపోర్ట్ చేయడం తగదన్నారు.మన తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి సిద్ధిరాములు, జహీరుద్దీన్,బొట్ల బాబు,అసాది రాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !