+91 95819 05907

కటింగ్ ల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి:సత్రపల్లి

◆రైతుల ధాన్యం సమస్యలు పరిష్కారానికి ఎమ్మార్వో కి వినతి

మణుగూరు:- పగడేరు రైతు ధాన్యం కొనుగోలు కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో రాఘవ రెడ్డి గారికి సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం మరియు రైతులు వారి సమస్యలు పరిష్కారానికి. స్థానిక ఎమ్మార్వో గారికి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి. సత్ర పల్లి సాంబశివరావు మాట్లాడుతూ. ఆరు కాలం సాగించుకున్న పంటని గద్దల తనుకు పోవాలనే విధంగా మిల్లర్లు దళారులు రైతులను చూసుకుంటున్నారని. కొనుగోలు కేంద్రంలో నిబంధనలకు లోబడి చేసుకొని ధాన్యం ను మిల్లర్ల కాడికి తీసుకెళ్తే అక్కడ మిల్లర్లు ఇష్టం వచ్చిన రీతిలో ధాన్యం బాగా లేవని ఏదో ఒక సాగు చెప్పి అదనంగా రెండు మూడు కేజీలు కింటా కి దోచుకోవాలని చూస్తున్నారని రైతులు నష్టపోతున్నారని. పాత బత్తాల తోటి గింజలని నింపుకోవడం వల్ల పాత బస్తాలో మిగిలిన ఒకటి రెండు గింజలు సాకుగా చూపించి దోచుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని. స్థానిక ఎమ్మార్వో గారికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎమ్మార్వో గారు రైతులకు సుమారు 15000 కొత్త బస్తాలు మరి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో. సిపిఎం మండల కమిటీ సభ్యులు కుంజరాజు. శాఖ కార్యదర్శి నరసింహారావు. KCR రాజా. రామారావు. నాగమణి. తెల్లం భద్రయ్య. వజ్జ సూరయ్య కుంజ నారాయణ. సోడి వెంకన్న. తదితరులు రైతులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !